సీమాంధ్ర

పాలనలో భాగంగానే ..  కేంద్రం నివేదికలు అడుగుతుంది

– దానిని రాజకీయ కోణంతో ముడిపెట్టడం సరికాదు – విలేకరుల సమావేశంలో బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి గుంటూరు, నవంబర్‌23(జ‌నంసాక్షి) : రాజకీయాల కారణంగా రాష్ట్రం నష్టపోతుంది… దీనిని …

సీపీఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే

ఏలూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానం రద్దుకోరుతూ తీర్మానించినట్లు యూటీఎఫ్‌ జిల్లా నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు త్వరగా అమలుచేయాలని, పండిత, …

దీపం కింద గ్యాస్‌ కనెక్షన్లు

డిపాజిట్లు చెల్లించాల్సిన అవసరం లేదు చిత్తూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు, లబ్దిదారులు ముందుకు …

పార్టీ బలోపేతంపై బిజెపి దృష్టి

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు విశాఖపట్టణం,నవంబర్‌23(జ‌నంసాక్షి): టిడిపితో పొత్తు వదులుకోవడంతో ఇక్కడ బలపడాలన్న ఆకాంక్ష బిజెపిలో బలంగా ఉంది. పొత్తుల వ్యవహారం పక్కన పెడితే పార్టీకి సంబంధించినంతవరకు …

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

కర్నూలు,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమితో శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, లక్ష ఒత్తుల వెలిగింపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే భక్తులు పాతాళగంగ చేరుకుని పుణ్యస్నానాలు …

ఆలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ

ఉదయాన్నే ఒత్తులు వెలగించిన మహిళలు తులసి, ఉసిరి పూజలతో ధ్యానం హైదరాబాద్‌/అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి పర్వదినంతో శివాలయాలు, వైష్ణవాల యాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే పవిత్ర స్నానాలుచేసిన …

ఇప్పటికైతే బాబు ఓటమే లక్ష్యం

భవిష్యత్‌లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడ,నవంబర్‌22(జ‌నంసాక్షి): భవిష్యత్తులో తెలంగాణపై తమ పార్టీ దృష్టి పెడుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి …

రాష్ట్ర రహదారులపై సిఎం సవిూక్ష

అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రహదారులపై సంభందిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సవిూక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సవిూక్షలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

జూట్‌మిల్లు వద్ద ఆందోళన

పరిస్థితి ఉద్రిక్తం గుంటూరుహైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): జూట్‌ మిల్లు వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడున్నరేళ్లుగా లాకౌట్‌లో ఉన్న జూట్‌ మిల్లు నుంచి ముడి సరుకు, యంత్రాలను కోర్టు …

గ్రామదర్శినితో సమస్యలపై అవగాహన: మంత్రి సుజయ

విజయనగరం,నవంబర్‌22(జ‌నంసాక్షి):గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నారు. ప్రజాసమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులు తెలుసుకుని …