హైదరాబాద్

ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ (జనంసాక్షి): ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, …

దత్తత గ్రామంపై కేసీఆర్‌ దండెత్తారు

` వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి తుర్కపల్లి(జనంసాక్షి):యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ …

618 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారు

` గుర్తించిన సిట్‌ ` ఈ విషయమై ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌పై ప్రశ్నల వర్షం ` ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా సుదీర్ఘంగా విచారించిన అధికారులు హైదరాబాద్‌(జనంసాక్షి): ఫోన్‌ …

.భారత్‌, పాక్‌ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు

` ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్‌ ` మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ …

అన్నదాతలకు బేడీలు వేస్తారా?

` రైతుకమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి సీరియస్‌ ` ముగ్గురుపోలీసులను సస్పెండ్‌ చేశాం ` ఎస్పీ వివరణ హైదరాబాద్‌(జనంసాక్షి):జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో రైతులకు బేడీలు వేయడంపై వ్యవసాయ, రైతు …

జలదోపిడీని అడ్డుకోండి

` భారాస నేత హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఆంధ్రా జల దోపిడీని అడ్డుకుని.. తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యమని, అక్రమ ప్రాజెక్టును ఆపమని అడిగితే.. అది చేతగాక అడ్డుఅదుపు …

మెట్రో రెండోదశకు అనుమతుల్విండి

` కేంద్రమంత్రి ఖట్టర్‌తో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి వినతి ` హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యకు ఇదే పరిష్కారం ` 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్‌-2 …

బనకచర్ల ఆపండి

` ఆంధ్రా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు ` కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్‌కు సీఎం రేవంత్‌ , మంత్రి ఉత్తమ్‌ ఫిర్యాదు ` ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ` …

జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల

విజయనగరం (జనంసాక్షి):  తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్ లకు పాల్పడి ఆత్మహత్య …

ఎయిర్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న‌..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత

ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్‌బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం …