హైదరాబాద్

తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో హరీశ్‌భేటి

` కమిషన్‌ ముందు చర్చించే అంశాలపై సుదీర్ఘ చర్చ ` కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటు రాజకీయ కక్షే ` ప్రభుత్వంపై గులాబీ బాస్‌ విమర్శ గజ్వెల్‌,మే 30(జనంసాక్షి):కేవలం …

భారాస బీజేపీలో విలీనం ఖాయం

` కాళేశ్వరంపై మళ్లీ కుమ్మక్కయ్యారు ` ఈటల, హరీశ్‌లు కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు ` కమిషన్‌ ముందు ఒక్కటే సమాధానం చెప్పాలని నిర్ణయించకున్నారు ` సర్జికల్‌ స్ట్రయిక్స్‌ …

పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది

` బ్రహ్మోస్‌ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు ` స్వదేశీ తయారీ …

బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ

భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ …

తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు

రాబోయే మూడ్రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులు ఆదిలాబాద్‌, కొమరంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, …

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ, కొత్త పార్టీ అంశాలపై స్పందించిన కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీని …

సీఎం రేవంత్‌తో ఏఎం రత్నం భేటీ: ‘హరిహర వీరమల్లు’ ‘టిక్కెట్ ధరలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర …

వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

ఇటీవల భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో సంచలన  ఇన్నింగ్స్ లతో ఈ 14 ఏళ్ల  చిచ్చరపిడుగు అందరి దృష్టిని …

బంగారు రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రతిపాదన

బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన …

శశిథరూర్ కు కొలంబియాలో ఊహించని షాక్..! ఆపరేషన్ సింధూర్ పై సీన్ రివర్స్ ?

ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని, భారత్ పై ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా …