ఆదిలాబాద్

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని …

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని …

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలి.

ఫోటో రైటప్: ఎస్సై కి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి) మొహమ్మద్ ప్రవర్తన గురించి కించపరిచే విధంగా మాట్లాడిన గోషామహల్ …

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

– పి డి ఎస్ యు డిమాండ్ టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని …

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ పి.బస్వరాజ్. తాండూరు అగస్టు 24(జనంసాక్షి)రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుం దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన …

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల …

లోక కళ్యాణార్థం గండి రామన్న నుండి కదిలి మహా పాదయాత్ర

పాదయాత్రలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   నిర్మల్ బ్యూరో,, ఆగస్టు24,,జనంసాక్షి,,   గండి రామ‌న్న ద‌త్త‌ సాయి  క్షేత్రం నుంచి  క‌దిలి పాప‌హ‌రేశ్వ‌ర స్వామి ఆల‌య వ‌ర‌కు …

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగం తూప్రాన్

జనం సాక్షి ఆగస్టు 24 :: ఉచిత వైద్య శిబిరాలతో ఎంతోమంది పేదలకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని తూప్రాన్ …

రక్త దానం , తలసీమియా వ్యాధిపై అవగాహన సదస్సు

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): రక్తదానం, తలసేమియా వ్యాధి పై అవగాహన సదస్సు మందమర్రి ఏరియా సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం (ఎం.వి.టి.సి)లో శిక్షణ పొందుతున్న కారుణ్య నియామకాల ద్వారా …

తాజావార్తలు