ఆదిలాబాద్

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన …

ఘనంగా టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ జన్మదిన వేడుకలు.

తాండూరు అగస్టు 24(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు యువకులు శ్రేయోభి లాషులు మధ్య టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ తననివాసంలో కేక్ కట్ …

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. …

*భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు

లింగంపేట్ 23 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ తాండలో మంగళవారం తాండ వాసులు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఐదు …

కేజీ నుండి పీజీ వరకు జిల్లాలో విద్యా సంస్థల బంద్ సక్సెస్

రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దాహం వేస్తుందని …

కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.

నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి): కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు …

భజన మండలికి తబలాల బహుకరణ….

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని రాహీంగూడ గ్రామంలో శ్రావణమాస మంగళవారం సందర్బంగా హనుమాన్ మందిరానికి చంద్రంపెట్టి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌశిక్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు రామగౌని …

*లోన్ యాప్ నమ్మి మోసపోవద్దు

Ci ఖరిముల్లాఖాన్ దండేపల్లి. జనంసాక్షి.ఆగస్టు 23 ఆన్ లైన్ లోన్ యాప్ లను నమ్మి యువకులు మోసపోవద్దని లక్షెట్టిపేట సిఐ కరిముల్లా ఖాన్ దండేపల్లి ఎస్సై సాంబమూర్తి …

*సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన.ఎంపీపీ జ్యోతి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహాకారంతో మండలంలో సోమారం గ్రామంలో ఎస్.డి.ఎఫ్, నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులను లకుమళ్ళ …