ఆదిలాబాద్

కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.

నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి): కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి  పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు …

భజన మండలికి తబలాల బహుకరణ….

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని రాహీంగూడ గ్రామంలో శ్రావణమాస మంగళవారం సందర్బంగా హనుమాన్ మందిరానికి చంద్రంపెట్టి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌశిక్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు రామగౌని …

*లోన్ యాప్ నమ్మి మోసపోవద్దు

Ci ఖరిముల్లాఖాన్ దండేపల్లి. జనంసాక్షి.ఆగస్టు 23 ఆన్ లైన్ లోన్ యాప్ లను నమ్మి యువకులు మోసపోవద్దని లక్షెట్టిపేట సిఐ కరిముల్లా ఖాన్ దండేపల్లి ఎస్సై సాంబమూర్తి …

*సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన.ఎంపీపీ జ్యోతి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహాకారంతో మండలంలో సోమారం గ్రామంలో ఎస్.డి.ఎఫ్, నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులను లకుమళ్ళ …

బండి సంజయ్ అరెస్టుకు నిరసన గా భాజాపా ఆందోళన

నిర్మల్ బ్యూరో, ఆగస్టు23,జనంసాక్షి,, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భాజాపా శ్రేణులు ఆందోళన చేపట్టేందుకు పార్టీ కార్యాలయంలో కి చేరుకోగానే  పోలీసులు అరెస్టు …

ఇచ్చోడ లో బేడ బుడగజంగాలు గ్రామ దేవతలకు పూజలు

ఇచ్చోడ ఆగస్టు 23 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనీ వాసులు మంగళవారం రోజున గ్రామ దేవతలకు పూజలు చేశారు …

 త్వరలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వే

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం కు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా …

సంపూర్ణంగా విద్యాసంస్థలు బంద్.

జనం సాక్షి ఉట్నూర్.  ఉట్నూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యజమానులకు ఉపాద్యాయులకు  విద్యాసంస్థలు బంద్ చేసి మద్దతు ఇచ్చిన వారికి ప్రత్యేక …

ప్రజల పక్షాన పోరాడితే.. అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. b

తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం. తాండూరు ఆగస్టు 23 (జనం సాక్షి)ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు …

శ్రీశైల లింగం….. శిరసా స్మరామి.

శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు దంపతులు. తాండూరు అగస్టు 23(జనంసాక్షి)శ్రావణమాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల …

తాజావార్తలు