ఆదిలాబాద్

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ పి.బస్వరాజ్. తాండూరు అగస్టు 24(జనంసాక్షి)రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుం దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన …

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల …

లోక కళ్యాణార్థం గండి రామన్న నుండి కదిలి మహా పాదయాత్ర

పాదయాత్రలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి   నిర్మల్ బ్యూరో,, ఆగస్టు24,,జనంసాక్షి,,   గండి రామ‌న్న ద‌త్త‌ సాయి  క్షేత్రం నుంచి  క‌దిలి పాప‌హ‌రేశ్వ‌ర స్వామి ఆల‌య వ‌ర‌కు …

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగం తూప్రాన్

జనం సాక్షి ఆగస్టు 24 :: ఉచిత వైద్య శిబిరాలతో ఎంతోమంది పేదలకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని తూప్రాన్ …

రక్త దానం , తలసీమియా వ్యాధిపై అవగాహన సదస్సు

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): రక్తదానం, తలసేమియా వ్యాధి పై అవగాహన సదస్సు మందమర్రి ఏరియా సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం (ఎం.వి.టి.సి)లో శిక్షణ పొందుతున్న కారుణ్య నియామకాల ద్వారా …

బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బిజెపి నిరసన

జనంసాక్షి  రాజంపేట్ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాజంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టడం జరిగింది …

అన్ని పత్రాలున్నా మాపై దౌర్జన్యం చేస్తున్నారు

జిపిఏ హోల్డర్ ఆబేద్ హుస్సేన్. తాండూరు ఆగస్ట్ 24 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని చెంగొల్ గ్రామం సర్వేనెంబర్ 147/ఈఈ లొ 242 గజాల స్థలం …

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. …

తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 34 వేలు.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 24(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 34వేలరూపాయల చందాను ఉత్సవసమితి సభ్యులకుఅందజేశారు …