ఆదిలాబాద్

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): సిపిఐ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఒక్కరోజు నిరాహార దీక్షను ప సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన …

సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకం-బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు25(జనంసాక్షి): మండలంలో పాత్రికేయుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కొప్పుల ప్రమోద్,గౌరవ అధ్యక్షులుగా  ఫషియోద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏలేటి సృజన్‌ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రామారావ్,కోశాధికారి …

నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన.

గని మేనేజర్ కు వినతి పత్రం ఇస్తున్న కార్మికులు. బెల్లంపల్లి, ఆగస్టు25, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో గురువారం టిజిబికెఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు …

ఇచ్చోడ లో బేడ బుడగజంగం జాతి వారు గ్రామ దేవతలకు పూజలు

ఇచ్చోడ ఆగస్టు 23 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనీ వాసులు మంగళవారం రోజున గ్రామ దేవతలకు పూజలు చేశారు …

ఎమ్మెల్సీ కవితను బద్నాం చేస్తే కబడ్డార్.

తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ తాండూరు అగస్టు24(జనంసాక్షి)ఎమ్మెల్సీ కవిత ను ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరాధార ఆరోపణలతో బద్నాం చేస్తే గట్టిగా బదులిస్తామ ని జాగృతి …

పెట్రోల్ బంకు ప్రారంభం.

ఫోటో రైటప్: పెట్రోల్ బంకు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం …

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని …

ఎమ్మెల్యేను కలిసిన నూతన విద్యుత్ శాఖ డీఈ

జహీరాబాద్ ఆగస్టు 24( జనంసాక్షి) జాహిరబాద్ ఆగస్టు 24 (జనంసాక్షి) జాహిరబాద్ డివిజన్  విద్యుత్ శాఖ డీఈగా బదిలీపై వచ్చిన లక్ష్మి నారాయణ  బుదవారం జహీరాబాద్ పట్టణంలోని …

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలి.

ఫోటో రైటప్: ఎస్సై కి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి) మొహమ్మద్ ప్రవర్తన గురించి కించపరిచే విధంగా మాట్లాడిన గోషామహల్ …

బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

– పి డి ఎస్ యు డిమాండ్ టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని …