ఆదిలాబాద్

దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) మండలం పరిధిలోని శేర్ఖాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న  దుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచి లక్ష్మీ …

మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో స్టడీ మెటీరియల్ పంపిణీ.

ఫోటో రైటప్: మానసిక దివ్యాంగులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న వాసవి క్లబ్ సభ్యులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పద్మావతి …

జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి .

ఫోటో రైటప్: ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ప్రెస్ క్లబ్ నాయకులు. బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు …

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతో షాలతో ఉండాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 26(జనంసాక్షి)అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ …

టియుడబ్ల్యుజె 143 యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

తాండూరు అగస్టు 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రంఅంబేద్కర్ చౌక్ కూడలిలో టి.యు.డబ్ల్యు జె.143యూనియన్ ఆద్వర్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జర్నలిస్టులు పాలాభిషేకం చేశారు.సుప్రీంకోర్టులో …

ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు ఆగస్టు 25( జనం సాక్షి)ఎలక్ట్రానిక్ బైక్ లతో వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని. మున్సిపల్ వైస్ చైర్ …

దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలి.

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి బీసీ ల ఆశాజ్యోతి,బహుముఖ ప్రజ్ఞాశాలి,మేధావి,జాతీయ ఓబీసీ కమిషన్ మొదటి చైర్మన్, సామాజిక న్యాయ తత్వవేత్త, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి …

హరితహారంపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

—కలెక్టర్ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: ఆగస్టు 25 జనం సాక్షి)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సిక్తా …

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

దండేపల్లి జనం సాక్షి ఆగస్టు 25 దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతి చెందడంతో గురువారం మృతుని కుటుంబం నిరుపేదలు కావడంతో …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 25 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  తుర్కపల్లె గ్రామంలో                సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్ …

తాజావార్తలు