ఆదిలాబాద్

బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బిజెపి నిరసన

జనంసాక్షి  రాజంపేట్ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాజంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టడం జరిగింది …

అన్ని పత్రాలున్నా మాపై దౌర్జన్యం చేస్తున్నారు

జిపిఏ హోల్డర్ ఆబేద్ హుస్సేన్. తాండూరు ఆగస్ట్ 24 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని చెంగొల్ గ్రామం సర్వేనెంబర్ 147/ఈఈ లొ 242 గజాల స్థలం …

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. …

తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 34 వేలు.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అగస్టు 24(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 34వేలరూపాయల చందాను ఉత్సవసమితి సభ్యులకుఅందజేశారు …

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ ను బుధవారం స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో మండల …

విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.

నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన …

ఘనంగా టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ జన్మదిన వేడుకలు.

తాండూరు అగస్టు 24(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు యువకులు శ్రేయోభి లాషులు మధ్య టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ తననివాసంలో కేక్ కట్ …

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. …

*భక్తిశ్రద్ధలతో జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు

లింగంపేట్ 23 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ తాండలో మంగళవారం తాండ వాసులు జగదాంబ మాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఐదు …

కేజీ నుండి పీజీ వరకు జిల్లాలో విద్యా సంస్థల బంద్ సక్సెస్

రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దాహం వేస్తుందని …

తాజావార్తలు