ఆదిలాబాద్

బండి సంజయ్ అరెస్టుకు నిరసన గా భాజాపా ఆందోళన

నిర్మల్ బ్యూరో, ఆగస్టు23,జనంసాక్షి,, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భాజాపా శ్రేణులు ఆందోళన చేపట్టేందుకు పార్టీ కార్యాలయంలో కి చేరుకోగానే  పోలీసులు అరెస్టు …

ఇచ్చోడ లో బేడ బుడగజంగాలు గ్రామ దేవతలకు పూజలు

ఇచ్చోడ ఆగస్టు 23 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనీ వాసులు మంగళవారం రోజున గ్రామ దేవతలకు పూజలు చేశారు …

 త్వరలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వే

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం కు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా …

సంపూర్ణంగా విద్యాసంస్థలు బంద్.

జనం సాక్షి ఉట్నూర్.  ఉట్నూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల యజమానులకు ఉపాద్యాయులకు  విద్యాసంస్థలు బంద్ చేసి మద్దతు ఇచ్చిన వారికి ప్రత్యేక …

ప్రజల పక్షాన పోరాడితే.. అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. b

తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం. తాండూరు ఆగస్టు 23 (జనం సాక్షి)ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు …

శ్రీశైల లింగం….. శిరసా స్మరామి.

శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు దంపతులు. తాండూరు అగస్టు 23(జనంసాక్షి)శ్రావణమాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల …

అనాదలకు అండగా ఉండండి.

తీన్మార్ నవీన్. ఫోటో రైటప్: అనాధ ఆశ్రమానికి గుంజులు పంపిణీ చేస్తున్న నవీన్. బెల్లంపల్లి, ఆగస్టు23, (జనంసాక్షి) అనాదలకు అండగా ఉండాలని తీన్మార్ ఛానల్ పాత్రికేయుడు శ్రీరాముల …

ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.

తాండూరు అగస్టు 23(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ …

అత్యంత వైభవంగా శ్రీరామలింగేశ్వర జాతర ఉత్సవాలు.

అత్యంత మహిమాన్వితుడు రామలింగేశ్వరుడు. తాండూరు అగస్టు 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జీన్ గుర్తి గ్రామ శివారు లోని ఆహ్లాదకరమైనవాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో శ్రావణ …

నేటి బాలలే….. రేపటి పౌరులు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్ రెడ్డిపల్లి చైర్మన్ నాగమ్మ. తాండూరు అగస్టు 23(జనంసాక్షి) నేటి బాలలే….. రేపటి పౌరులని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్ నాగమ్మ.పేర్కొన్నారు. సోమవారం …