ఆదిలాబాద్

బాసరకు అదనపు బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల  సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు.  బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు  ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు …

బాసరలో నేటినుంచి ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగనున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇస్తున్నారు. ఈ …

గాందీ మార్గంలో తెలంగాణలో కెసిఆర్‌ అడుగులు

గ్రామస్వరాజ్యం దిశగా కార్యక్రమాలు నివాళి అర్పించిన మంత్రులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అహింసే ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రులు అల్లోల …

ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. …

దసరా సెలవులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): దసరా సెలవులను పురస్కరించుకొని గతేడాది మాదిరిగానే ఆర్టీసీ సంస్థ ఆదిలాబాద్‌ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శంకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. …

ప్రవేశాల గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓపెన్‌స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశానికి గడువును ఈనెల 10వరకు పొడిగించినట్లు ఓపెన్‌ స్కూల్‌ జిల్లా సమన్వయకర్త అశోక్‌ తెలిపారు. …

అభివృద్దిలో తెలంగాణ నంబర్‌వన్‌

కూటమి నేతలను నిలదీయండి ప్రజలకు జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి జోగు రామన్న అన్నారు. …

మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): మూడెకరాల భూపంపిణీ పేరుతో  3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని …

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు …

24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి అంచనా

కొనుగోళ్లకు తొమ్మిది సీసీఐ కేంద్రాల ఏర్పాటు త్వరలో వ్యాపారులతో మంత్రి సవిూక్ష ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఈ సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని అధికారులు …