ఆదిలాబాద్

అర్హులకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ భవిష్యత్తు ఆలోచనతో అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌ …

హరితహారం మొక్కలు కాపాడాలి

రోజుకొకరు నీరుపోసి రక్షించాలి: మంత్రి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలనిమంత్రి జోగురామన్న మరోమారు పిలుపునిచ్చారు. వర్షాభావంతో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయని …

గొర్రెల యూనిట్లకు మేలురకం దాణా పంపిణీ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెల యూనిట్లన్నింటికీ మేలురకమైన, పోషక విలువలు, మినరల్స్‌తో కూడిన దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  పలు గ్రామపంచాయతీల్లో  గొర్రెల …

మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇవ్వాలి

విధిగా హరితహారంలో పాల్గొనాలి మంటపాల నిర్వాహకులకు ఎస్పీ సూచన ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించాలని, అందకు మంటప నిర్వహకులు ముందుకు రావాలని ఎస్పీ …

ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

గెలుపు ధీమాలో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్‌ అశలు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలుల, రాజకీయ …

మొక్కలు నాటే బాధ్యతను గుర్తించాలి

ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు పిలుపినిచ్చారు. ఈ బాధ్యతను ప్రి …

నకిలీ మద్యం పట్టివేత

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుగొండలో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్య ఫంక్షన్‌హాల్‌ యజమాని సృజన్‌రెడ్డి నకిలీ మద్యం తయారు …

హరితహారంలో ముందున్న జిల్లా

జోరుగా సాగుతున్న మొక్కల యజ్ఞం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి జిల్లా ముందంజలో నిలిచేలా సాగుతోంది. జిల్లాలో నాలుగు …

కోటి మొక్కలు లక్ష్యంగా ముందుకు

ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే సాధ్యం అడవుల జిల్లా పేరును నిలపాలి: డిఎఫ్‌వో ఆదిలాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని …

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునఃప్రారంభం

– నాలుగేళ్ల కార్మికుల నిరీక్షణకు తెరదించిన మంత్రి కేటీఆర్‌ – పూజలు నిర్వహించి ప్రారంభించిన మంత్రి – వచ్చే డిసెంబర్‌ కల్లా మిల్లులో ఉత్పత్తి జరుగుతుంది – …