ఆదిలాబాద్

నిర్మల్ ఆర్టీసి డిపోలో బస్సు అపహరణ, గుర్తింపు….

ఆదిలాబాద్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై …

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

దండేపల్లి(ఆదిలాబాద్ జిల్లా): అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు …

సిఎం ఆదేశాల మేరకు విద్యుత్‌ పనులు

ఆదిలాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : జైపూర్‌ సింగరేణి విద్యుత్తు కేంద్రం పనులను ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు పోతున్నామని విద్యుత్తు కేంద్రం ఇన్ఛార్జి సంచాలకులు రమేష్‌బాబు పేర్కొన్నారు.  వచ్చే …

బీసీ కమిషన్‌ విచరాణకు రావాలి

ఆదిలాబాద్‌,మార్చి25 : జాతీయ బీసీ కవిూషన్‌ మెంబర్‌ సెక్రటరీ ఎకె.మంగోత్రి వచ్చే నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌కు రానున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి జె.రాజేశ్వర్‌ ఒక …

రాంచీలో కోలిండియా స్థాయి క్రికెట్‌ పోటీలు

ఆదిలాబాద్‌,మార్చి25 : వచ్చేనెల 3 నుంచి 6 వరకు రాంచీలో  కోలిండియా స్థాయి క్రికెట్‌ పోటీలు జరుగనున్నాయి.  ఇందులో పాల్గొనే సింగరేణి జట్టును ఎంపిక చేసారు.  సింగరేణి …

లక్ష్యాన్ని అధిగమించిన శ్రీరాంపూర్‌ సింగరేణి

ఆదిలాబాద్‌,మార్చి25 : శ్రీరాంపూర్‌ ఏరియా బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించింది.  ఈ ఆర్థిక సంవత్సరం 52.6 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 24 నాటికి …

సోనాపూర్ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి …

ఆజాద్‌, హేమచంద్రల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుకు- భార్య పద్మ

ఆదిలాబాద్‌, (మార్చి24): మావోయిస్ట్‌ అగ్రనేత ఆజాద్‌, జర్నలిస్ట్‌ హేమచంద్రల ఎన్‌కౌంటర్‌ను ఆదిలాబాద్‌ కోర్టు కొట్టివేసినా తాము అధైర్య పడటం లేదని హేమచంద్ర భార్య పద్మ స్పష్టం చేశారు. …

దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అదిలాబాద్ : దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బస్తీ …

అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఆదిలాబాద్‌, మార్చి 22: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని 27 మంది తెలంగాణ …