ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఫించన్‌ అందలేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

 ఆదిలాబాద్ పింఛన్‌ రాలేదనే మనస్తాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మీతండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్నాళ్లు పింఛన్‌ అందుకున్న ఆయన ఇప్పుడు …

బెత్తం పట్టిన పోలీస్‌లు

ఆదిలాబాద్‌ (మార్చి5) : క్రిమినల్స్‌కు లాఠీ రుచి చూపిస్తూ నిత్యం గొడవలు, కేసులు, బందోబస్తులతో ఉండే పోలీసులు విద్యార్ధుల కోసం కాసేపు లాఠీని పక్కన పెట్టి బెత్తాన్ని పట్టుకున్నారు. …

సిఎం పర్యటనతో కార్మిక నేతల అరెస్టు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): కాగజ్‌నగర్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ విద్యుత్తు ప్లాంటు విస్తరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజకు రానుండంతో  సిర్పూరు-కాగజ్‌నగర్‌ కాగితపుమిల్లు పరిరక్షణ కమిటీ …

జైపూర్‌ విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలోని జైపూర్‌ మండలం పెగడపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ మూడో యూనిట్‌కు శంకుస్థాపన …

రెండు పెన్షన్లు రావని గుర్తుంచుకోండి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఒకరికి ఒకటే పెన్సన్‌ వస్తుందని, రెండు పొందుదామనుకునే వారు అలాంటి ఆలోచన మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తప్పుడు వివరాలు ఇచ్చేవారిపై చర్యలు ఉంటాయని …

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): లోక్‌ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇన్ఛార్జి జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు 14న జిల్లావ్యాప్తంగా జరిగే  అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని …

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని డ్వామా పీడీగా  బాధ్యతల స్వీకరించిన శ్రీనివాస్‌ ప్రకటించారు. ఇదే తమ ప్రాధాన్యమని అన్నారు. జిల్లా నీటి యాజమాన్య …

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో పబ్లిక్‌ పరీక్షల ఫీవర్‌ మొదలయ్యింది. ఇప్టపికే ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థులను సన్నద్దం చేశారు. ఇక టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు వారిని సిద్దం చేస్తున్నారు. …

టీఆర్‌ఎస్‌ నాయకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు లక్ష్మణ్‌ మృతిచెందారు. ఆర్టీసీ బస్సు- కారు వేగంగా వచ్చి …

ఆదిలాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు పయనమయ్యారు. మెదక్‌ జిల్లాలోని ఆయన ఫాంహౌస్‌ నుంచి బయలుదేరిన సీఎం ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌ విస్తరణ …