ఆదిలాబాద్

పెగడపల్లిలో విద్యుత్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్న 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు …

జైపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల వాహనాల అడ్డగింత

ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ పవర్‌ప్లాంట్‌ ఎదుట డిపెండెంట్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు కలిసి ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు …

ఆదిలాబాద్‌ జిల్లాలో కండెన్సర్‌ పేలి మహిళ మృతి

పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులు తగలబెడుతుండగా అందులో ఉన్న కండెన్సర్‌ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పేరుకు …

అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న జోగు రామన్న

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  భైంసా మండలం ఇలేగాం గ్రామంలో కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో సోమవారం జరిగిన …

మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం …

ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

అదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొంది ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నామని ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఎంపీటీసీ సభ్యుల జిల్లా …

బాధ్యతలను విస్మరించిన తెబొగకాసం: ఐఎన్టీయూసీ

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించవల్సిన ప్రధాన బాధ్యత గుర్తింపు సంఘమైన తెబొగకాసం సంఘంపైనే ఉందని ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ ప్రసిడెంట్‌ బి.వెంకట్రావ్‌ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారించడంలో …

ఖమ్మంలో 7 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఖమ్మంలో ఈనెల 7 నుంచి 10 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు …

అకాల వర్షంతో రైతన్నలకు నష్టం

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ …

బాబు సభకు తరలనున్న నేతలు

ఆదిలాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కరీంనగర్‌ పర్యటనకు జిల్లా టిడిపి శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతినిధులు మంగళవారం ఉదయిం బయలుదేరి …