ఆదిలాబాద్

పిడుగుపాటు కు ఎద్దు మృతి

ముగ్గురికి గాయాలు   కొత్తగూడ అక్టోబర్ 17జనంసాక్షి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని కర్లయి గ్రామం లో అకాల వర్షాలకు పిడుగు పడడం తో ధరవత్ …

గరిడేపల్లి లో ఉచిత కంటి వైద్య శిబిరం

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): గరిడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం శరత్ కంటి వైద్యశాల వరంగల్ వారిచే రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో …

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.

– బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన …

రక్తదానం చేసి ప్రాణ దాతలు కండి.

నెన్నెల ఎస్సై రాజశేఖర్. బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి) రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల …

*గుడుంబా పట్టివేత.

ఒకరిపై కేసు నమోదు. * ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ . చిట్యాల 16(జనం సాక్షి) ప్రభుత్వ నిషేధిత గుడుంబాను పట్టుకొని, ఒకరిపై కేసు నమోదు చేసినట్లు …

బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి…

మృతి చెందిన వ్యక్తి దృశ్యం… రుద్రూర్ (జనంసాక్షి):- రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి …

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి,అక్టోబర్16,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి …

రెస్ట్రో రిసార్ట్స్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు నాయకులు

ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) మండల కేంద్రంలో కేతకి సంఘమేశ్వర దేవాలయం సమీపంలో నూతనంగా ప్రారంభించిన వి 5 రెస్ట్రో రిసార్ట్స్ హొటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు …

*జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు కేటాయించాలి కుతాడి కుమార్*

చిలుకూరు అక్టోబర్,16(జనం సాక్షి)  చిలుకూరు మండలంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నారాయణపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన …

ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గా 12 వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ పాష ఎన్నిక

జనం సాక్షి, నర్సంపేట నర్సంపేట పట్టణంలో R/B గెస్ట్ హౌస్ లో ముస్లిం సోదరుల సమక్షంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సంపేట పట్టణ కమిటీ ఏర్పాటు …