ఆదిలాబాద్

100 యూనిట్లకు ఓ రేటు 101తర్వాత డబుల్ రేటు : రైతు సంక్షేమ సమితి. 30రోజులకు తీయాల్సిన బిల్లు మోసం చేయడానికి 32రోజుల తర్వాత బిల్లు తీస్తున్నారు

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 16  కోడేరు మండల కేంద్రము లో రైతు సంక్షేమ సమితి నాయకులు పత్రికా ప్రకటన ద్వారా తెలిజేస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 …

శ్రీ కట్టమైసమ్మ ఆలయ చెత్తు నిర్మాణం కోసం 6 లక్షల విరాళం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.

తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పాత కుంట ఆదర్శనగర్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం చెత్తు నిర్మాణం కోసం మార్కెట్ కమిటీ …

మానవత్వాన్ని చాటుకున్న దౌల్తాబాద్ పరిశుద్ధ కార్మికులు.

దౌల్తాబాద్ అక్టోబర్ 16, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ మెన్ నర్సయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని దౌల్తాబాద్ …

అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్సీపట్నం మహేందర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాలాల మండలం …

రాష్ట్ర స్థాయి బహుమతి అందుకున్న మల్కాపూర్ విద్యార్థిని సాంబారి సిరి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 16 , ( జనం సాక్షి ) : ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆహార కమిషన్ ఆదర్యంలో ఏర్పాటు చేసిన …

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “స్వరక్ష డే”

                బోనకల్ ,అక్టోబర్ 15 (జనం సాక్షి): బోనకల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో …

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

చేవెళ్ల అక్టోబర్ 15 (జనంసాక్షి) భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం శనివారం …

బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి

ధనుంజయ నాయుడు విజ్ఞప్తి గరిడేపల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని …

స్క్రాప్ దుకాణం యజమానికి జరిమానా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీం బస్తి లోని స్క్రాప్ దుకాణం యజమానికి శనివారం మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు. పట్టణంలోని స్క్రాప్ …

సింగరేణి కాంటాక్ట్ కార్మికులందరికీ ఏరియర్స్ చెల్లించాలి. – ఐఎఫ్టీయూ ధర్నా.

బెల్లంపల్లి, అక్టోబర్ 15, (జనంసాక్షి) సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఏరియర్స్, సీఎంపిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో …