ఆదిలాబాద్

మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన :జడ్పిటిసి రణం జ్యోతి.

దౌల్తాబాద్ అక్టోబర్ 17, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ జడ్పిటిసి నిధుల నుండి మహిళా భవన నిర్మాణ పనులకు కొబ్బరికాయ …

కేవీకే గడ్డిపల్లి లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నగదు బదిలీ ప్రత్యక్ష వీక్షణ కార్యక్రమం

గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో 12వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం …

పిఎం ఏఏజీవై పథకం కింద తొలివిడతగా 39 గ్రామాల ఎంపిక.

*కనీస అవసరాలు తీర్చేందుకు 7.80 కోట్లు విడుదల చేసిన కేంద్రం. ఎంపీ సోయం బాపూరావ్. ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం …

మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన :జడ్పిటిసి రణం జ్యోతి.

దౌల్తాబాద్ అక్టోబర్ 17, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ జడ్పిటిసి నిధుల నుండి మహిళా భవన నిర్మాణ పనులకు కొబ్బరికాయ …

తపాలా బీమాతో ధీమా

రూ. 399 కే …10 లక్షల బీమా మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : భారత తపాలా శాఖ ప్రవేశపెట్టిన తపాలా ప్రమాద బీమా పథకం ఎన్నో …

ఏఐసిసి అధ్యక్షుని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంభం

వలిగొండ జనం సాక్షి న్యూస్ నవంబర్ 17 యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుని ఆదేశాల …

మృతుని కుటుంబానికి కిరణ్ కుమార్ గౌడ్ అండ

ధూల్మిట్ట (జనంసాక్షి) అక్టోబర్ 17 : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ధూల్మిట్ట మండల బెక్కల్ గ్రామానికి  చెందిన గుండె మిద్దే మల్లయ్య కుటుంబాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు …

ఏ ఐ సి సి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

 దౌల్తాబాద్ అక్టోబర్ 17 జనం సాక్షి. ఏఐసీసీ అధ్యక్షుడు ఎన్నికల సందర్భంగా గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిద్దిపేట జిల్లా …

సేవలకు గుర్తింపు కోసమే రీజన్ కాన్ఫరెన్స్ లు.

వాసవి క్లబ్ అంతర్జాతీయ అదరపు కోశాధికారి దొడ్డ మోహన్ రావు. బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి) వాసవి క్లబ్ స్థాయిల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సాహక …

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, అక్టోబర్17,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో సోమవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు …