ఆదిలాబాద్

డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు – మంత్రి కొప్పుల

ప్రజల మద్దతు తో ఉన్న పార్టీ తెరాస పార్టీ చండూరు మండలం బోడంగి పర్తిలో మంత్రి ప్రచారం ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) మునుగోడు ఉప …

6వ జోనల్ లెవెల్ గేమ్స్ ప్రారంభం.

ప్రారంభించిన ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి. ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. జనం సాక్షి ఉట్నూర్. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లాల్ టెక్డీ …

భూ బాధితురాలు శివమ్మకు న్యాయం

రాయి కోడ్ అక్టోబర్ 17 జనం సాక్షి రాయి కోడ్ మండలం భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం అక్రమ పట్టా మార్పిడిని రద్దు …

మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ దే

భారీ మెజారిటీతో పట్టం కట్టనున్న ఓటర్లు పలుమార్లు నిజమైన జనంసాక్షి సర్వేలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా …

వివోఏ ల సమస్యలు పరివివోఏ ల సమస్యలు పరిష్కరించాలిష్కరించాలి

ఝరాసంగం అక్టోబర్ 17 జనం సాక్షి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివోఏ లు సోమవారం ఝరాసంగం ఏపీఎం బాల కృష్ణ కు వినతిపత్రాన్ని అందజేశారు. …

సోలిడార్ బదిరుల అంధుల పాఠశాలలో జన్మదిన వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 17 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలంలోని జోగ్య తండాలో సోమవారం నాడు కొండమల్లేపల్లి పట్టణ వాస్తవ్యులు పగడాల రాజేష్ కుమార్ (సాఫ్ట్ వేర్ …

జర్నలిస్ట్ సేవలు మరువలేనివి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ అక్టోబర్ 17, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కొలుపుల శ్రీనివాస్ మృతి పట్ల మెదక్ ఎంపీ కొత్త …

ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ రవీందర్ పవార్ నియామకం..

  పెద్దవంగర అక్టోబర్ 17(జనం సాక్షి )హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర్లోగల ఎల్ హెచ్ పి ఎస్ సెంట్రల్ ఆఫీస్ లో జరిగిన రాష్ట్ర జనరల్ …

కక్ష సాధింపు చర్యలు తగవు వినయ్ రెడ్డి

నందిపేట్ (జనం సాక్షి) అక్టోబర్ 17 . అనునిత్యం ఇందూరు జిల్లాలో ఏ మూలన ఏ హిందువు కు కష్టం వచ్చినా నేనున్నా నంటూ ముందుకు వచ్చి …

ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న గండ్ర దంపతులు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 17 (జనం సాక్షి)    పేదలకు, యువతి యువకులకు, నియోజకవర్గ ప్రజలకు సేవ …