ఆదిలాబాద్

అధికారులపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి.

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాంసుందర్. తాండూర్ సెప్టెంబర్ 23 (జనంసాక్షి) కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు ఇర్షాద్ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చట్టప్రకారం అనుమతులు లేకుంటే దాడులను …

వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మాపై తప్పుడు కేసులు.

కార్పెంటర్ సంఘం అధ్యక్షుడు ఇర్షాద్ తాండూరు సెప్టెంబర్ 23 (జనంసాక్షి) కార్పెంటర్ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఫారెస్ట్ రేంజ్ అధికారి మాపై తప్పుడు కేసులు పెట్టడం …

బెల్లంపల్లిలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి విద్యార్థి సంఘాల డిమాండ్.

విద్యా శాఖ మంత్రికి వినతి. పోటో: వినతి పత్రాన్ని అందజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్23( జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోనే జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజి …

పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం.

ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు. బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి) పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ జ్యోతి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో …

బెల్లంపల్లి సిఓఈ విద్యార్థుల విజయకేతనం.

ఎంపికైన విద్యార్థులు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ లో చూపిన ప్రతిభ ఆధారంగా …

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి.

వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి) జిల్లా సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బెల్లంపల్లి …

విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి అభినందనీయం.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పోటో: 1) అదనపు గదులు ప్రారంభిస్తున్న విద్యాశాఖ మంత్రి. 2) సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బెల్లంపల్లి,సెప్టెంబర్23,(జనంసాక్షి) విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి …

ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో ఎల్ఈడి ప్రారంభం :మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 23, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో దౌల్తాబాదులో రాందాస్ చెరువు రోడ్డుకు ఇరువైపులా …

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.

తాండూర్ (మంచిర్యాల ) సెప్టెంబర్ 23 జనంసాక్షి : తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజ్ అదనపు తరగతి గదులను శుక్రవారం విద్యా …

జనహితమే జడ్పిటిసి లక్ష్యం

ఆర్థిక సాయం అందజేత శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన మున్నూరు క్యాధరమ్మ  అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల …

తాజావార్తలు