Main

అర్దరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 141 మందిఅరెస్ట్‌

నాలుగు డివిజన్లలో ఏకకాలంలో దాడులు పట్టుబడ్డ దళిత నాయకుడు గజ్జెల కాంతం తనిఖీకి నిరాకరించడమేకాక పోలీస్‌లతో వాగ్వివాదం రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు కరీంనగర్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): జిల్లాలో మద్యం …

పార్లమెంట్‌ పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయో, సమస్యలేంటో తెలుసా..?

బహిరంగ చర్చకోసం లోక్‌సత్తాకు, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘానికి లేఖరాశాం దమ్ముంటే ఎంపిని తీసుకురా… మేయర్‌ రవిందర్‌ సింగ్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ కరీంనగర్‌,అక్టోబర్‌ 26(జ‌నంసాక్షి): ప్రోటోకాల్‌ గురించి గొప్పగా …

కేసీఆర్‌, వినోద్‌ల విధానాలపై బహిరంగ చర్చకు సిద్దమా?

-తేదీ, సమయం, వేదిక ప్రకటించాలి -మద్యవర్తులుగా లోక్‌సత్తా, జర్నలిస్టు సంఘాలుండాలి -జిల్లాను అన్నింటా ముంచేసిందికాక, ప్రతి విమర్శలా….? -రేషన్‌ దుకాణాలపై నాటిమాటలేవి కేసీఆర్‌ -సూటిగా ప్రశ్నించిన మాజీ …

సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చారు

– తెరాస హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం – మన ఊరు, మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడకుపోయాయి..? – రేషన్‌షాపులను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్రచేస్తుంది – …

రైతు సమస్యలపై 1న చలోఢిల్లీ

కరీంనగర్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలు, డిమాండ్ల సాధనకు నవంబరు 1న ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టినట్లు అఖిలభారత కిసాన్‌ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ …

సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కా…?

-సిరిసిల్ల అభివృద్దిని పక్కన పెట్టిన సర్కార్‌ -మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ రాజన్నసిరిసిల్ల, అక్టోబర్‌ 23 (జ‌నంసాక్షి): తెలంగాణా ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 50శాతంకుపైగా పవర్‌లూంలున్న …

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): వచ్చే పదవతరగతి పరీక్షల్లో జిల్లాలోవందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. విద్యాశాఖఅధికారులు, పాఠశాలల ప్రదానోపాధ్యాయులు ఇందుకు …

దీపావళితో పత్తి అమ్మకాల జోరు

కరీంనగర్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): మార్కెట్‌ ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని,రైతులు ఇది గుర్తించాలని జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగిళి రమేశ్‌ అన్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. గ్రేడింగ్‌తో …

నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): నేరాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమ కార్యకలాపాలు జరిగే …

పోలీస్‌లకు వైద్య పరీక్షలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):40 సంవత్సరాలు పైబడిన స్థూలకాయం ఉన్న కవిూషనరేట్‌ పరిధిలోని వివిద స్థాయిలకు చెందిన పోలీస్‌లకు శుక్రవారం నాడు మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి సౌజన్యంతో …