కామారెడ్డి

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు

… సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు బచ్చన్నపేట అక్టోబర్ 15 (జనం సాక్షి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పోరేట్ శక్తులకు …

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

పి హెచ్ సి ఇనుగుర్తి కేసముద్రం అక్టోబర్ 15 జనం సాక్షి / విద్యార్థులందరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనే ఉద్దేశ్యంతో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం అక్టోబర్ …

వర్షం పడితే రెండుగ్రామాలకు తెగతెంపులే

జుక్కల్, అక్టోబర్ 15,( జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం పోచారం నుండి పోచారం తండాకు వెళ్ళే దారిలో బ్రిడ్జి కూలింది. వర్షం పడితే …

*మున్సిపల్ కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*

కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి) భద్రత కోసం ఏకమవ్వండి చేతులు శుభ్రం చేసుకోండి అనీ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, లు అన్నారు. ఈరోజు …

స్వర్గీయ రమావత్ రాములు నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం ఏపూరి తండాకు చెందిన టిఆర్ఎస్ పార్టీ కొండమల్లేపల్లి మండల యువజన విభాగం మండల అధ్యక్షుడు రమావత్ …

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.

జనం సాక్షి ఉట్నూర్. భారతరత్న గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ని ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పురస్కరించుకొని ఏపీజే …

టేకు కట్టె గ్రామాలలో దర్శనమిస్తున్నాయి

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 15 జైనథ్ మండలంలోని వివిధ గ్రామాలలో టేకు కట్టే గ్రామాలలో దొరుకుతున్నాయి వ్యవసాయ దారులు అడవి కి పోయి వ్యవసాయానికి సంబంధించిన …

వినియోగదారుల చట్టాలపై అవగాహన సదస్సు…

కరపత్రాల ఆవిష్కరణ చేసిన మంగళ పెళ్లి హుస్సేన్,బట్టు శ్రీనివాస్ కేసముద్రం అక్టోబర్ 14 జనం సాక్షి / కేసముద్రం మండలం అంబేద్కర్ సెంటర్లో జాతీయ మానవ హక్కుల …

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

–జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్. సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 14:(జనం సాక్షి):   జిల్లాలో ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు  శాంతియుతంగా, పారదర్శకంగా …

మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేసిన దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్

 కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనం సాక్షి: ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రిటర్నింగ్ అధికారికి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నల్గొండ …