ఖమ్మం

రహదారిపై ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): పెనుబాక మండలంలోని మణుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై గొట్టెళ్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11మందికి తీవ్రగాయాలయ్యాయి. మణుగూరుకు …

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఖమ్మం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ స్జబెక్టులో ప్రతిభ …

భద్రాచల రాముడి సేవలో స్పీకర్‌

ఖమ్మం జ‌నంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం …

4 లక్షలు దాటిన టిఆర్‌ఎస్‌ సభ్యత్వం

ఖమ్మం,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో తెరాస సభ్యత్వం ఇప్పటికే 4 లక్షలు దాటిందని కొండబాల కోటేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదుకు  మంయి స్పందన ఉందన్నారు. ప్రభుత్వం అమలు …

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం …

15న సర్వేశాం ఏకాదశి పూజలు

ఖమ్మం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భద్రాచలంలోనూ శివరాత్రి ఉత్సవాలునిర్వహిస్తున్నారు. 15న సర్వేశాం ఏకాదశి సందర్భంగా అభిషేకం, బంగారు పూల పూజ ఉంటుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. 17న శివరాత్రి పూజలు జరుగుతాయన్నారు.  …

సీఎం ఆశయం సాధన కోసం పాటుపడదాం’

ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకోసం పాటుపడదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందు …

ఖమ్మం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

http://JanamSakshi.org/imgs/2015/01/m1ifdmwe.jpgఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 200 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ ను కలిగి ఉన్న …

5 నుంచి ఆంధ్రా బస్సుల బంద్‌

48 గంటల బంద్‌ విజయవంతం 14న ఢిల్లీ తరలిరండి: ‘పోలవరం’ పోరాట కమిటీ భద్రాచలం(జ‌నంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ.. గురువారం …