ఖమ్మం

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై …

అమ్మహస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు …

ఎన్‌పీఎం సిబ్బంది తోలగింపును నిరసిస్తూ ధర్నా, వేతనాలు పెంచే వరకు ఉద్యమం

ఖమ్మంసంక్షేమ విభాగం,జనంసాక్షి : దీర్ఘకాలంగా ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఎన్‌పీఎం (సుస్థిర సేంద్రియ వ్యవసాయం) సిబ్బందిని అకారణంగా తోలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన …

‘మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలి’

భద్రాచలం: నిన్న దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలని వారి బందువులు డిమాండ్‌ చేస్తూన్నారు. వారిని పోలీసులు ఏదైనా చేస్తారేమోనని వారు భయటపడుతున్నారు. మృత దేహాలను …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు వద్ద ఈ ఉదయం ఓ వాహనం కల్వర్టును ఢీకొటింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను …

రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

ఖమ్మం: భద్రాచలం పట్టణం జగదీష్‌ కాలనీలోని ఓ ఇంటిలో దొంగలు చొరబడి రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

మరోపేరుతో దోపిడీలకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు

పినపాక: జానంపేట గ్రామంలో నక్సలైట్ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఏడుళ్లబయ్యారం ఎస్సై కె.శ్రీను అరెస్టు చేశారు. గతంలో నక్సలైట్ల పేరుతో దోపిడికి పాల్పడిన రెండు …

ఐకేపీ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి

ఖమ్మం సాంస్కృతికం: ఇందిరా కాంతి పథకం (ఐకేపీ) మహిళ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోన్‌ ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి క్రీడలను …

8 మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: కొత్తగూడెంలో 8మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ప్రైవేటు వసతిగృహం వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరు పలువురిని …

బాలుర బీసీ వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు

ఖమ్మం(సంక్షేమం): నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు జడ్డి కల్యాణ్‌రావు, డీఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …