ఖమ్మం

దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు …

మార్కెట్‌లో పోటెత్తుతున్న తెల్ల బంగారం

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి నిల్వలు పోటెత్తుతున్నాయి మంగళవారం నాడు 60వేల బస్తాలు మార్కెట్‌కు రావడం విశేషం. జిల్లాతో పాటు …

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నామా యూత్‌ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి సృజన్‌కుమార్‌  విమర్శించారు. కాంగ్రెస్‌ …

బయ్యారం ఉక్కు – జిల్లా ప్రజల హక్కు

ఖమ్మం, అక్టోబర్‌ 30 : బయ్యారం ఉక్కు- ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అని ప్రభుత్వ రంగంలో బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిందే నని ఎఐటియుసి జిల్లా …

బోనకల్లు బిటీ రోడ్లకు మరమ్మతులు చేయించండి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం- బోనకల్లు రోడ్డు పందిళ్లపల్లి వద్ద నుంచి బోనకల్లు వరకు 18కిలో మీటర్ల దూరం తారురోడ్డు గుంటలు పడి అడుగడుగున అధ్వానంగా …

పట్టణంలో కోతుల బెడద

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలో కోతుల బెడద ఎక్కువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విధుల్లో తిరిగే …

కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్లోయ నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎస్‌  తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  బాయిలర్‌ ట్యూట్‌ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు …

మావోయిస్టు దళ కమాండర్‌ అరెస్ట్‌

ఖమ్మం: కొత్తగూడెంలో మావోయిస్టు దళ కమాండర్‌ పూనెం సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సారయ్య నుంచి ఒక స్టన్‌గన్‌,10 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చంద్రబాబు రైతుల పక్షపాతి

ఖమ్మం, అక్టోబర్‌ 29: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే …

31న కలెక్టరేట్‌ ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 29: బయ్యరంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఖమ్మం కలెక్టరేట్‌ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు ఎఐఎస్‌ఎఫ్‌ …

తాజావార్తలు