ఖమ్మం

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

ఖమ్మం, అక్టోబర్‌ 28 : ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిపిఎం …

30న పిఆర్‌టియు ధర్నా

ఖమ్మం, అక్టోబర్‌ 28: మదిర ఉపవిద్యాశాఖాధికారి వైఖరికి నిరసనగా ఈ నెల 30న మదిరలో ధర్నా నిర్వహించనున్నట్లు పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తెలిపారు. మదిర డిప్యూటీ …

కరెంట్‌ కోత… దోమల మోత

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లా కేంద్రంలో రోజు పగటిపూట ఆరు గంటల కరెంట్‌కోతకు తోడు ప్రతిరోజు రాత్రిపూట మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్‌ …

భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు సహకరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 28 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని భద్రాచలం పట్టణ ప్రత్యేకాధికారి, సబ్‌ కలెక్టర్‌ భరత్‌గుప్తా వ్యాపారులను కోరారు. భద్రాచలం …

ఎస్‌బిహెచ్‌ ఖాతా నుంచి రూ.30వేలు మాయం

ఖమ్మం, అక్టోబర్‌ 26: జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల ఎస్‌బిహెచ్‌కు చెందిన  ఖాతాదారు ఖాతా నుంచి రూ.30వేల రూపాయలు మాయమైన సంఘటన వెలుగు చూసింది. బాధితుడు కె.వెంకటేశ్వర్లు, …

జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

ఖమ్మం, అక్టోబర్‌ 26 : డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతమైన జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపడుతున్నామని మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా …

పాపికొండల్లో రాత్రి బస నిలిపివేత

ఖమ్మం, అక్టోబర్‌ 26 : జిల్లాల్లోని జిఆర్‌పురం మండలంలో గల పాపికొండల్లో రాత్రిపూట బసను మరొ నాలుగు రోజుల వరకు నిలిపివేస్తున్నట్టు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌  భరత్‌ …

‘నిర్మల్‌’ గ్రామాలను ప్రకటించండి

ఖమ్మం, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 15 నాటికి ప్రతి మండంలోనూ రెండు గ్రామ పంచాయతీలను నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ గ్రామాలుగా ప్రకటించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ …

పాడి పరిశ్రామిభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఖమ్మం, అక్టోబర్‌ 26 : డిసెంబర్‌ నెలాఖరులోపు 2829 పాడి గేదెల యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ ఎదుట …

పాపికొండల పర్యాటకానికి కొత్త ఊపు

ఖమ్మం, అక్టోబర్‌ 25 : జిల్లావాసులు ఎంతగానో ఎదురుచూసిన పాపికొండల పర్యాటక ప్రత్యేక ప్యాకేజీ రెండు సంవత్సరాల తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మొత్తం 90 …

తాజావార్తలు