ఖమ్మం

ప్రాచీన శివాలయానికి భారీ విరాళం

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 శంకరపట్నం మండల పరిధిలోని తాటికల్ గ్రామంలో సుప్రసిద్ధ ప్రాచీన శివాలయ అభివృద్ధి కొరకు కోడూరి సాగర్ గౌడ్ బుధవారం …

ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన జెడ్పిటిసి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్: 21 సెప్టెంబర్  జనం సాక్షి నాగిరెడ్డి పెట్ మండల కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ ను జెడ్పిటిసి ఉమ్మన్న గారి  మనోహర్ రెడ్డి బుధవారం …

కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

*కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే …

మార్కెట్ కమిటీ చైర్మన్ గా నెర్రే నర్సింలు, వైస్ చైర్మన్ గా రాజశేఖర్

రైతు లేనిదే రాజ్యం లేదు… సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.. బాన్సువాడ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వ …

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులు

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 21: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ మిత్రులు ఐజెయు బుధవారం మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలోని శ్రీఓదెల మల్లికార్జున స్వామి కొండ వద్ద సరదాగా గడిపారు. …

ఆర్.టి.ఐ కమిషన్ ముందు హాజరైన అధికారులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం అధికారులు ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేశానని …

చేప పిల్లల పంపిణీ చేసిన ఎంపీపీ

అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పంచాయతీలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మత్స్యశాఖ …

*మండల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలి.

  చిట్యాల సెప్టెంబర్21 (జనంసాక్షి) మండల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు.  బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో  ఎంపీపీ …

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై బండి సంజయ్ కు వినతి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ మద్దతు రాయగరికి చెందిన ప్రతినిధుల వృధా సభ్యులు వెండి సంజయ్ కు వినతి పత్రం ఇచ్చారు. త్రిబుల్ …

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న యువతి తండ్రికి ఎల్.ఓ.సి అదించిన.*ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే సైదిరెడ్డి*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పట్టణానికి చెందిన బాలెన వెంకటకృష్ణ కూతురు బాలెన నవ్య వైద్య ఖర్చుల నిమిత్తం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎల్ఓసి ధృవ పత్రాన్ని అందించారు.నేరేడుచర్ల …