ఖమ్మం

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ శానిటేషన్ నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ఈనెల 5 నుండి 11 వరకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, …

.రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు  పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. …

*టైటిల్* *కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బియ్యం బ్యాగులు విద్యార్థినులతో కాలి చేపిస్తున్న వార్డెన్*

 *సబ్ టైటిల్* *విద్యార్థినిలు బియ్యం బ్యాగులను కాలి చేసిన విషయం నిజమే అని ఒప్పుకున్నా ఏం ఈ ఓ*  *సబ్జెక్టు* *జనంసాక్షి /సెప్టెంబర్ 03/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి …

వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో …

రాగంపేట్ గ్రామం ఓబీసీ అధ్యక్షులుగా బత్తిని రమేష్

ఖానాపురం సెప్టెంబర్ 2జనం సాక్షి  మండలంలోని రాగం పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ …

సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా

 ఉచితాలపై బహిరంగ చర్చకు సిద్ధమా… -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ హుజూర్ నగర్ సెప్టెంబర్ 2(జనంసాక్షి):  పేదల కనీస  అవసరాలు తీర్చే సంక్షేమ …

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తహసిల్దార్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 01 (జనంసాక్షి): ధరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా తహసిల్దార్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను …

ఫోటో రైట్ అప్: వృద్ధురాలి కాళ్లు నొక్కుతున్న కాంగ్రెస్ నేత ఏపూరి సతీష్

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇంటింటి ప్రచారంలో కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు సంస్థాన్ నారాయణపురం (జనం సాక్షి): బిజెపిని టిఆర్ఎస్ పార్టీలను ఓడించి  మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించి …

2/9/22 photo రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం వద్ద మహా అన్న దానం

రెడ్డి స్ట్రీట్ వినాయక మండపం  వద్ద  మహా అన్న దానం జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్2:  రెడ్డి స్ట్రీట్ రిలయన్స్ టవర్ సమీపం నందు  గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా  …

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం – రాయాల నాగేశ్వరరావు

కూసుమంచి సెప్టెంబర్ 2 ( జనం సాక్షి ) : దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతోనే సుమారుగా 60 సంవత్సరాలు దేశాభివృద్ధి …