Main

అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాల అభివృద్ధి;

అల్లూరి సీతారామరాజు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జననం 1847 పుట్టిన పెరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ భీమవరం సభలో ప్రకటించారు. లంబసింగులో అల్లూరి …

రోగులకు ఆపదలో అపన్న హస్తంలా సీఎం సహాయ నిధి పథకం ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ జూలై 2 (జనంసాక్షి)రోగులకు ఆపదలో అపన్న హస్తంలా సీఎం సహాయ నిధి పథకం. పని చేస్తుంది అని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ పట్టణానికి …

ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ జూలై 2 (జనంసాక్షి)ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని  ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్ లు …

కొండపై జగ్గారెడ్డి సంచలన వాక్యాలు;

తన వ్యాపార కోసమే కొండ విశ్వేశ్వరరెడ్డి బిజెపిలోకి వెళ్తున్నాడని జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఎంపీ కాకముందు కొండ ఎవరికి తెలుసని అన్నారు. విశ్వేశ్వర్ …

మండల రైతు బంధు అధ్యక్షుని పరామర్శించిన మెదక్ ఎంపీ.

హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లోని గుండె చికిత్స చేయించుకున్న మండల రైతు బంధు అధ్యక్షుడు స్టీవెన్ రెడ్డి మరియు రాయపోలు మండలం అనాజపూర్ గ్రామానికి చెందిన మాజీ …

విద్యుత్ సమస్య పరిష్కరించిన మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్ మండల పరిధిలో నర్సంపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ శ్రీనివాస్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి తమ గ్రామానికి …

ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన :డీపీవో దేవిక దేవి.

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలు మురుగు పెరిగిపోవడం …

జీవ ఎరువులతో రైతులకు అధిక లాభాలు

జీవ ఎరువులతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చునని మండల వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ అన్నారు. మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామంలో గురువారం వానాకాలం పంటల సాగు …

10వ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల విద్యార్థులు

శివ్వంపేట జూన్ 30 జనంసాక్షి :రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో శివ్వంపేట మండల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారాని మండల …

ఆపదలో ఉన్న కుటుంబాలను అన్నీ విధాలా ఆదుకుంటా *జడ్పీటీసి పబ్బా మహేశ్

శివ్వంపేట జూన్ 30 జనంసాక్షి :ఆపదలో కుటుంబాలను నాకు తోచిన విధంగా అన్నీ విధాలా ఆదుకుంటానని జడ్పీటీసి పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. శివ్వంపేట మండలం చండీ …