మెదక్

.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ

రుద్రంగి సెప్టెంబర్ 23 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. …

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

నర్సాపూర్ , సెప్టెంబర్ 23, ( జనం సాక్షి ) నర్సాపూర్ పట్టణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అక్షర ప్లానెట్ పాఠశాలలో శుక్రవారం నాడు …

గురుకుల గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మునగాల, సెప్టెంబర్22(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాములలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 25, 26న …

పెట్టుబడిదారుల లాభాల కోసమే కార్మిక చట్టాల రద్దు.

సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్మికులను కాదని, కార్మికుల ప్రయోజనాలు కాదని, కేవలం కొంతమంది …

రైతులందరికి వెంటనే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలి.

జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి )రైతులందరికి వెంటనే కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలి కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్.డి. ఓ కార్యాలయం ముందు …

భూ కబ్జాలతో వస్తున్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు : మున్సిపల్ వైస్ చైర్మన్

జనం సాక్షి: నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పాకాల ఆయుకట్టు జాలు బంధం కాలువ భూమిని కబ్జా చేస్తున్నామని చెప్పి నాపై చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని …

కుల వివక్షకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడండి

గంగారం సెప్టెంబర్ 23 (జనం సాక్షి) సెప్టెంబర్ 24 నుండి 30 వరకు గ్రామ గ్రామాన ప్రచార ఉద్యమాన్ని జరపండి. పార్టీ శ్రేణులకు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడ …

*కాంగ్రెస్ పార్టీ గెలుపు కై సమిష్టిగా కృషి చేద్దాం-బయ్యారం టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని శ్రీనివాస్ రెడ్డి*

*కాంగ్రెస్ పార్టీ గెలుపు కై సమిష్టిగా కృషి చేద్దాం-బయ్యారం టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని శ్రీనివాస్ రెడ్డి* బయ్యారం, సెప్టెంబర్ 23(జనంసాక్షి): బయ్యారం మండల పార్టీ …

సంక్షేమ వసతి గృహల విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలి

 ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు ధూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 23 : సంక్షేమ వసతి గృహలలోని విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులను పెంచాలని …

ఈత చెట్టు పైనుండి పడిన గీతా కార్మికునికి తీవ్ర గాయాలు.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:23 ఈత చెట్టు పైనుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఈత చెట్లకు కల్లు గీయడానికి వెళ్లిన …