మెదక్

ఆసరా పింఛన్ కార్డులను అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 29 (జనంసాక్షి) జహీరాబాద్   మండలం హోతి (బి) గ్రామంలో  జహీరాబాద్ శాసనసభ్యులు  మాణిక్ రావు  20 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో సిసి రోడ్డు …

ఆసరా పింఛన్ కార్డులను అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 29 (జనంసాక్షి) జహీరాబాద్ మండలం హోతి (బి) గ్రామంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు 20 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో సిసి రోడ్డు …

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

-గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి   జహీరాబాద్ ఆగష్టు 29 గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల …

గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

  ఝరాసంగం ఆగస్టు-28 (జనం సాక్షి ) శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం కొరకు సోమావరం రోజున వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఝరాసంగం …

కళ్లెపు సత్యవతి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన

మండల అధ్యక్షుడు నున్నా రమణ డోర్నకల్ ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు …

ఇండియన్ ఆయిల్ అవుట్ లైట్

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు,ఆగస్ట్29(జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్,జడ్పీ చైర్మన్ …

కె జి వి బి హాస్టల్లోకి ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  రాజకీయ నాయకుల ప్రమేయంతో నీరు గార్చే ప్రయత్నం కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన తె జ స నాయకులు ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం …

వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి…

 —-ఎస్ఐ తాజుద్దీన్ వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండలంలోని అన్ని గ్రామాలలోని భక్తులు వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఎస్ఐ  …

తమకు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుందని రోడ్డుపై యాదవుల ధర్నా

  రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి) గోర్లు మేపుకోవడానికి యాదవులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తహశీల్దార్ కి …

ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు29:- హనుమకొండ …