మెదక్

సారంగాపూర్, ఆగస్టు 29, జనం సాక్షి….,

ఈరోజు  యాకర్పల్లి గ్రామం, సారంగపూర్ మండలంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ బి. వెంకటేష్ , సారంగపూర్ ఎస్ …

సదాశివపేట్, బిజెపిలో చేరిన శివరాజ్ పటేల్.

సదాశివపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బాన్సుల్ రాష్ట్ర అధ్యక్షుడు …

చెరువు కాట్టకు ఓ రంద్రం పరిశీలించి అధికారులు

బషీరాబాద్ ఆగస్టు 29,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో నవంద్గీ పెద్ద చెరువు కాట్టకు ఓ రంద్రం రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు చెరువు కాట్టను …

వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుని యువకులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఎస్సై కోకుల్లా శ్వేత పెగడపల్లి 

పెగడపల్లి  (జనం సాక్షి )ఆగస్టు 29 పెగడపల్లి  మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెగడపల్లి  పోలీస్ పర్మిషన్ అనుమతి …

సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వండి

కార్యదర్శి ని కోరిన భాజపా నాయకులు   ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం సాక్షి ) బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 13 ,14 ,15 వ …

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గమైన చౌటాకుర్ మలుపు వద్ద లారీ బైకు ఢీకొని ఒక మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా దాసుగడ్డ తాండకు చెందిన …

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుల గోడు , రోదనలు టిఆర్ఎస్ కు కనబడడం లేదా ..?

ఎవర్ని కాపాడడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉంది..? జనం సాక్షి, ఆర్ ఎఫ్ సి ఎల్ ఆత్మహత్య బాధితుడు హరీష్ కుటుంబ పరామర్శనలో జిల్లా అధ్యక్షుడు గంగా …

శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

–గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి – డోర్నకల్ సీఐ వెంకటరత్నం డోర్నకల్ ఆగస్టు-28 (జనం సాక్షి న్యూస్) శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం కొరకు …

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం..

ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి): ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్(30) ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందాడు. రాణిపేట …

నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

జనంసాక్షి /పాపన్నపేట ఆగస్టు 28 నీటి కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కొడుపాక గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్ఐ విజయ్ కుమార్ …