మెదక్

కె జి వి బి హాస్టల్లోకి ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

  రాజకీయ నాయకుల ప్రమేయంతో నీరు గార్చే ప్రయత్నం కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన తె జ స నాయకులు ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం …

వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి…

 —-ఎస్ఐ తాజుద్దీన్ వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండలంలోని అన్ని గ్రామాలలోని భక్తులు వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఎస్ఐ  …

తమకు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుందని రోడ్డుపై యాదవుల ధర్నా

  రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి) గోర్లు మేపుకోవడానికి యాదవులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తహశీల్దార్ కి …

ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు29:- హనుమకొండ …

సారంగాపూర్, ఆగస్టు 29, జనం సాక్షి….,

ఈరోజు  యాకర్పల్లి గ్రామం, సారంగపూర్ మండలంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ బి. వెంకటేష్ , సారంగపూర్ ఎస్ …

సదాశివపేట్, బిజెపిలో చేరిన శివరాజ్ పటేల్.

సదాశివపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనకు బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బాన్సుల్ రాష్ట్ర అధ్యక్షుడు …

చెరువు కాట్టకు ఓ రంద్రం పరిశీలించి అధికారులు

బషీరాబాద్ ఆగస్టు 29,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో నవంద్గీ పెద్ద చెరువు కాట్టకు ఓ రంద్రం రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు చెరువు కాట్టను …

వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుని యువకులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఎస్సై కోకుల్లా శ్వేత పెగడపల్లి 

పెగడపల్లి  (జనం సాక్షి )ఆగస్టు 29 పెగడపల్లి  మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెగడపల్లి  పోలీస్ పర్మిషన్ అనుమతి …

సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వండి

కార్యదర్శి ని కోరిన భాజపా నాయకులు   ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం సాక్షి ) బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 13 ,14 ,15 వ …

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గమైన చౌటాకుర్ మలుపు వద్ద లారీ బైకు ఢీకొని ఒక మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా దాసుగడ్డ తాండకు చెందిన …