మెదక్

ఎమ్మెల్యే ఆదేశాలు బెఖతర్ పట్టించుకోని విద్యుత్ అధికారులు

మోమిన్ పేట ఆగస్టు 21 జనం సాక్షి ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట మండలం …

మాసూమ్ బాబా 37వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్.

పెంట్లవల్లి (జనం సాక్షి) ఆగస్టు 21 కొల్లాపూర్ నియోజకవర్గం లోని పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామ అజ్రాత్ మాసూమ్  బాబా 37వ ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసిసి …

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం.

కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా,వైవిద్య భరితంగా వేద …

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

*మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 21:: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని …

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

    *మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 21:: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి …

*వీఆర్ఏల నిరవధిక సమ్మె 28వ రోజు*

పెద్దేముల్ ఆగస్టు 21(జనం సాక్షి) రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు విఆర్ఎ ల సమ్మె ఆదివారానికి 28వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే …

ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు …

పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి డోర్నకల్ మండల పద్మశాలి మండల నూతన కమిటీ ప్రకటించింది. మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏములా వెంకన్న సమక్షంలో ఈ …

ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతిని పురస్కరించుకుని శనివారం మండలంలోని ఆందనలపాడు గ్రామంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ మండలాధ్యక్షుడు …

ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

జనం సాక్షి, వంగూర్: మండల కేంద్రంలో శ్రీ గెల్వలాంబ మాత ఆలయం ఆవరణలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. తదుపరి శ్రీకృష్ణుడికి పూజలు, …