మెదక్

అయోధ్య సతీమణిని పరామర్శించిన సిపిఐ జిల్లా నాయకులు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 20 (జనం సాక్షి): హైదరాబాద్ గమన్ హస్పటల్లో సి పి ఐ రాష్ట కమిటి సభ్యులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోద్య …

*స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా (టియుడబ్ల్యూజే) ఐజేయు ఆధ్వర్యంలో మెట్పల్లిలో గానకచేరి*

*ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్* స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ఐజెయూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో …

సీఎం సహాయనిధి పేదలకు వరం.

దౌల్తాబాద్ ఆగష్టు 20, జనం సాక్షి. పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని దౌల్తాబాద్ తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు . …

స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

   గాంధారి జనంసాక్షి ఆగస్టు 20  ప్రియతమ నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా శనివారం  గాంధారి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ …

*మార్కెట్ స్థలం కబ్జా*

– కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి – అక్రమ భవన నిర్మాణం పై చర్యలేవి…? – పాలకమండలి పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి…? – అధికారులు పాలకమండలి …

వజ్రోత్సవ సంబరాలలో పాల్గొనడం మనందరి అదృష్టం

       *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 20 ::స్వాతంత్ర భారత వజ్రోస్త్సవాల  లో ప్రతి ఒక్కరు …

వజ్రోత్సవ సంబరాలలో పాల్గొనడం మనందరి అదృష్టం

*మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 20 ::స్వాతంత్ర భారత వజ్రోస్త్సవాల లో ప్రతి ఒక్కరు పాల్గొని సంబరాలు జరుపుకోవడం …

మునుగోడు సభకు బయలుదేరిన టిఆర్ఎస్ శ్రేణులు

శివ్వంపేట ఆగస్ట్ 20, జనంసాక్షి : మునుగోడులో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తలపెట్టిన భారీ బహిరంగ సభకు శివంపేట మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నర్సాపూర్ ఎమ్మెల్యే …

మండల సర్వసభ్య సమావేశం వాయిదా

ఝరా సంగం ఆగస్టు 19 (జనంసాక్షి) మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఝరాసంగం ఎంపీడీవో సుజాత తెలిపారు. శుక్రవారం మండల సర్వ సభ్య సమావేశం …

విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన నాయకులు

జహీరాబాద్ ఆగస్టు 19 (జనంసాక్షి) ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ కోర్వి.కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పట్టణం లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జహీరాబాద్ …