మెదక్

ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మేల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఈనెల 24 న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం కోసం ఏర్పాటు చేసిన కరపత్రాలను ఎమ్మెల్యే …

టీడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల జహీరాబాద్  రెవెన్యూ డివిజన్  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు …

ఘనంగా సదా శివ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

శివ్వంపేట ఆగస్ట్ 21, జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన అతి పురాతమైన సదా శివాలయం వద్ద ఆదివారం వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల …

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వై ప్రభాకర్ జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల నిరంతరం పోరాడుతామని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి …

ఘనంగా వజ్రోత్సవాల వేడుకలు

మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా 8వ విడత హరితహారాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్కవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ …

*స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

 నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో  బిసి,ఎస్ టి వసతి గృహ విద్యార్థులతో కలిసి హుజూర్నగర్ …

ఎమ్మెల్యే ఆదేశాలు బెఖతర్ పట్టించుకోని విద్యుత్ అధికారులు

మోమిన్ పేట ఆగస్టు 21 జనం సాక్షి ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట మండలం …

మాసూమ్ బాబా 37వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్.

పెంట్లవల్లి (జనం సాక్షి) ఆగస్టు 21 కొల్లాపూర్ నియోజకవర్గం లోని పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామ అజ్రాత్ మాసూమ్  బాబా 37వ ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసిసి …

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం.

కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా,వైవిద్య భరితంగా వేద …

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

*మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 21:: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని …