మెదక్

సంక్షేమ హాస్టళ్ల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,

విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ హాస్టళ్ల అధికారులు పని చేయాలని హుజూర్నగర్  శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి అన్నారు.ఆదివారం …

హనుమకొండ ఉప కార్మిక కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలసిన హెచ్.ఆర్.సి(కౌన్సిల్).

హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు22:- హనుమకొండ జిల్లా  కార్మిక శాఖ ఉప కార్మిక కమిషనర్ గా బదిలీపై వచ్చిన డా.సామ్యేల్ జాన్ ను హ్యూమన్ రైట్స్ …

నూతన వధూవరులకు ఆశీర్వదించారు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండల కేంద్రంలో ఎస్ ఎస్ పటేల్   ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ పటేల్ …

మిర్యాలగూడ జిల్లా సాధన కోసం…!

  బోనమెత్తి మొక్కిన సమితి నేతలు          నేతల్లో మార్పు రావాలని చర్చి లో ప్రార్థన. మిర్యాలగూడ. జనం సాక్షి       …

ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కరపత్రాన్ని విడుదల చేసిన ఎమ్మేల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఈనెల 24 న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం కోసం ఏర్పాటు చేసిన కరపత్రాలను ఎమ్మెల్యే …

టీడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల జహీరాబాద్  రెవెన్యూ డివిజన్  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు …

ఘనంగా సదా శివ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

శివ్వంపేట ఆగస్ట్ 21, జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన అతి పురాతమైన సదా శివాలయం వద్ద ఆదివారం వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల …

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వై ప్రభాకర్ జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల నిరంతరం పోరాడుతామని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి …

ఘనంగా వజ్రోత్సవాల వేడుకలు

మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా 8వ విడత హరితహారాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్కవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ …

*స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

 నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.భారత స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో  బిసి,ఎస్ టి వసతి గృహ విద్యార్థులతో కలిసి హుజూర్నగర్ …