మెదక్

తూతూ మంత్రంగా సాగిన సర్వసభ్య సమావేశం

,ఝరాసంగం: ఆగస్టు 20 (జనంసాక్షి).ఝరాసంగం మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయం లో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి 19 శాఖల గాను కేవలం ఆరు …

వజ్రోత్సవాల్లో భాగంగా  మహిళలకు ముగ్గుల పోటీలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ మరియు ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు …

ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

గుడిహత్నూర్: ఆగస్టు 20 (జనం సాక్షి) ఆర్ఎస్ఎస్ సంస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను  వెంటనే అరెస్ట్ చేయాలనిడిమాండ్  చేస్తూ …

*గోపాలకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం*

పెద్దేముల్ ఆగస్టు 20 (జనం సాక్షి) పెద్దేముల్ మండలములోని మంబాపూర్ గ్రామంలో గోపాలకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. కార్యక్రమాల వివరాలు ఈ విధంగా …

మర్కోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ఆళ్లపల్లి ఆగస్టు 20 (జనం సాక్షి): ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో  ‌75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక సర్పంచ్ కోమరం శంకర్ …

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

బేల, ఆగస్టు 20 ( జనం సాక్షి) : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి వేడుకలను శనివారం  మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ …

అయోధ్య సతీమణిని పరామర్శించిన సిపిఐ జిల్లా నాయకులు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 20 (జనం సాక్షి): హైదరాబాద్ గమన్ హస్పటల్లో సి పి ఐ రాష్ట కమిటి సభ్యులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోద్య …

*స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా (టియుడబ్ల్యూజే) ఐజేయు ఆధ్వర్యంలో మెట్పల్లిలో గానకచేరి*

*ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్* స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ఐజెయూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో …

సీఎం సహాయనిధి పేదలకు వరం.

దౌల్తాబాద్ ఆగష్టు 20, జనం సాక్షి. పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని దౌల్తాబాద్ తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు . …

స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

   గాంధారి జనంసాక్షి ఆగస్టు 20  ప్రియతమ నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా శనివారం  గాంధారి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ …