మెదక్

సిపిఐ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 15( జనం సాక్షి): 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయం నందు …

సాయిరాం నగర్ లో నగర సంకీర్తన కార్యక్రమం

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి )జహీరాబాద్ పట్టణం లోనిమన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవం ( …

వీఆర్ఏ ఆత్మకు శాంతి కోసం మౌనం పాటించిన విఅర్ ఏ లు

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాంరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు కావలి అన్నమయ్య ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగిందని ఆయన కుటుంబానికి తీరనిలోటు …

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాదీ కా గౌరవ్ పాదయాత్ర

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాదీ కా గౌరవ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కోహిర్ మండలం లో కోహిర్ చౌరస్తా నుండి …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మేము సైతం…

– విద్యార్థులు ముచ్చర్ల అభినయ్ రెడ్డి, చిన్ని కృష్ణ రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 14 (జనం సాక్షి): స్వాతంత్ర్య భారత 75వ వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం ప్రభుత్వ …

రామంచ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ములుపాల కుటుంబ సభ్యులు…

దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్న రాజు..   జనంసాక్షి/ చిగురుమామిడి (ఆగష్టు 14): మండలంలోని రామంచ గ్రామంలో గల దర్గాలో జరుగుతున్న ఉర్స్ ఉత్సవాల్లో ఆదివారం ములుపాల …

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవ తిరంగా బైక్ ర్యాలీ

ముఖ్య అతిధిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి భువనగిరి. జనం సాక్షి భువనగిరి పట్టణంలో ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవాల,సందర్భంగా స్థానిక హైదరాబాద్ …

స్వతంత్య్రం విలువ నేటి తరానికి తెలియడం లేదు

సీనియర్ న్యాయవాది రామ రంగారావు మిర్యాలగూడ. జనం సాక్షి. శతాబ్దాల కాలపు బానిసత్వం నుండి విముక్తి కోసం, స్వరాజ్య స్థాపన కోసం, స్వేచ్చాయుత జీవనం కోసం లక్షలాది …

నిరుపేద కుటుంబానికి లక్ష యబ్భై వేల రూపాయల LOC అందజేత…

దూల్మిట్ట( జనం సాక్షి )ఆగస్టు: 14 జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన చెప్యాల నర్సింలు గారు డెంగ్యూ మరియు …

మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి ……

కొమురవెల్లి  జనం సాక్షి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన  కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి శ్రావణమాసం మూడవ ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో ఆలయంలో …