మెదక్

రెండవ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక దీక్షలు.

దౌల్తాబాద్ జూలై 27, జనం సాక్షి. తమ సమస్యల సాధన కోసం గ్రామ సేవకులు చేపట్టిన నిరవధిక దీక్ష రెండవ రోజు కు చేరుకుంది. దౌల్తాబాద్ మండల …

ఓకే గదిలో అంగన్వాడి కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం.

• శిథిలావస్థలో ఉన్న భవనంలోనే నిర్వాహణ…. • అదనపు తరగతి గదిలో గ్రామపంచాయతీ కార్యాలయం నిర్వాహణ….. • 8 ఎండ్లుగా పూర్తికాని గ్రామపంచాయతీ భవనం… •పనుల పురోగతి …

అక్భర్ పేట-భూంపల్లి కుకునూరు పల్లి వాసుల చిరకాల వాంఛ నెరవేరింది

– సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు రుణపడి ఉంటాం. – మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక 27,జూలై ( జనం సాక్షి …

వి.ఎల్. హెచ్.ఎన్.యస్.సి పై అవగాహన కల్పించిన సర్పంచ్

“జనం సాక్షి”చిన్న శంకరంపేట్ “జులై 27′ మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో వి ఎల్ హెచ్ ఎం ఎస్ సి లో భాగంగా మొదటిరోజు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ …

తీగుల్ ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి

-మండల సాధన సమితి సభ్యుల డిమాండ జగదేవ్ పూర్ , జూలై  27జనం సాక్షి: ఉమ్మడి మెదక్ జిల్లాలో చైతన్యం గల జగదేవ్ పూర్  మండలంలోని   తీగుల్ …

మాజీ రాష్ట్రపతి కి ఘన నివాళి

మఖ్తల్ జూలై 27 (జనంసాక్షి) స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రాథమికోన్నత పాఠశాల నిడుగుర్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. …

కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు,

జహీరాబాద్ జులై 26 (జనంసాక్షి)కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు, కనీస వేతనం 26000/- ఇవ్వాలి 3 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలి …

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

లింగంపేట్ జూలై (జనంసాక్షి)  విఆర్ఏల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మంగళవారం లింగంపేట్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా భారతీయ జనత పార్టీ …

కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు,

జహీరాబాద్ జులై   (జనంసాక్షి)కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు, కనీస వేతనం 26000/- ఇవ్వాలి 3 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలి అని …

2వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె

ములుగు జిల్లా బ్యూరో,జులై 26 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ మండలంలో రెండవ రోజు నిరవధిక సమ్మె …