మెదక్

రైతు భీమా – రైతు కుటుంబానికి ధీమా (5 లక్షలు)

నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి) రైతులు బీమాచేసుకొని దిమాగా జీవించాలని అగ్రికల్చర్ అధికారి సంగమేశ్వర్ మంగళవారం రోజు రైతు వేదిక కార్యాలయంలో రైతులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న …

వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు సామన్ …

వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చిన నేషనల్  హ్యూమన్ రైట్స్ 

నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి) మంగళవారం రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని నగల్ గిద్దమండలం లో విఆర్ ఏ లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెల్పిన హ్యూమన్ రైట్స్ జిల్లా …

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

రామారెడ్డి       జులై6  జనంసాక్షీ రామారెడ్డి కేంద్రంలో  అక్రమ రేషన్ బియ్యాన్ని  పట్టుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ వెళ్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కచ్చిత మైన సమాచారం …

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం

ఝరాసంగం జులై   (జనంసాక్షి )శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఏర్పాట్లు పై సమావేశం నిర్వహించారు. సోమవారం కార్యాలయంలో సిబ్బంది అర్చకులతో ప్రత్యేక సమావేశం …

గుర్రాల కుంట గండిని పూడ్చివేసిన అధికారులు.

కౌడిపల్లి (జనంసాక్షి ).మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజిపేట గ్రామానికి అతి సమీపంలో ఉన్న గుర్రాలకుంటకు గండిపడడంతో స్పందించిన …

పీర్జాదిగూడలో కన్నుల పండువగా బోనాలు

అంగరంగ వైభవంగా 3వ సారి ఫలహారం బండి తీసిన తుంగతుర్తి రవి పాల్గొన్న అద్దెంకి దయాకర్, నందికంటి శ్రీధర్, మేడ్చల్ జిల్లా నేతల హాజరు మేడిపల్లి – …

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

కౌడిపల్లి (జనంసాక్షి). హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటుచేసి అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.ఆగస్టు మూడో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌడిపల్లి మండల కేంద్రం …

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

ఝరాసంగం జులై   (జనంసాక్షి)  వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల నాయకులు చంద్రన్న డిమాండ్ చేశారు. సోమవారం  ఝరాసంగం లోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు సమస్యలను …

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా శివ్వంపేట జూలై   జనంసాక్షి : మండల  పరిధిలోని లచ్చిరెడ్డి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శివ్వయ గూడెం తాండాకు చెందిన కోలా బద్రు …