మెదక్

: తహశీల్దార్ కు సమ్మె నోటీసు అందజేసిన గ్రామ సేవకులు.

రాయికోడ్ జనం సాక్షి జూలై 14 రాయికోడ్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం లో మండల  గ్రామ సేవకుల సంఘం ముందస్తుగా సమ్మె నోటీసును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం …

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన బలరాం జాదవ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్‌హత్నూర్ మండలంలోని సుంగుగూడ గ్రామంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరు మొత్తం వర్షం నీటితో నిండి …

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,జూలై14(జనం సాక్షి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య …

ఎగువ నుంచి వరదతో సింగూరుకు పెరిగిన ప్రవాహం

నిండుకుండలా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌ సంగారెడ్డి,జూలై14(జనం సాక్షి: వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలోని …

నారింజ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జనంసాక్షి..  జహీరాబాద్ మండలంలోని కొత్తూరు (బి) గ్రామ సమీపంలో గల నారింజ ప్రాజెక్టును బుదవారం జహీరాబాద్ శాసనసభ్యులు  కొనింటి మాణిక్‌రావు పరిశీలించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న …

జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారే గురువు

  – జిల్లా కలెక్టర్ శరత్ ఫొటో ఉంది (జనం సాక్షి) అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారే గురువని జిల్లా కలెక్టర్ శరత్ …

మహమ్మదపూర్ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

రాయికోడ్ జనం సాక్షి జూలై 14 రాయికోడ్ మండలం మహమ్మదపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీడీవో వెంకటేశం

జులై14జనం సాక్షి రాయికోడ్ మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకటేశం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలను …

శ్రీదత్తగిరి లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు..

హాజరైన జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చైర్మన్ మల్కాపురం శివకుమార్ ఝరాసంగం జులై 13 (జనంసాక్షి)జిల్లా లో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి …

2020లో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి గ్రామ సేవకుల సమ్మె నోటీసు

జులై13(జనంసాక్షి) నారాయణఖేడ్  గ్రామ సేవకులకు 2020లో ప్రకటించిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన హామీని పే స్కేల్ ప్రమోషన్ వారసత్వ  ఉద్యోగాలు అమలు చేయాలని …