మెదక్

ఉచితంగా కోడెల పంపిణీ ఆసక్తిగల రైతులు సంప్రదించండి

జులై . (జనంసాక్షి) గ్రామాల్లో రైతులు కోడెలు పోషించుకునే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా కోడెలను అందిస్తామని గో పరిరక్షణ  సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ …

నారింజ వాగు నీరు తోనే నియోజకవర్గ అబివృద్ది

జులై . (జనంసాక్షి)నారింజ వాగు నీరు తోనే జహీరాబాద్  నియోజకవర్గ ప్రాంతం  అబివృద్ది చెందుతుంది కావున  వృధాగా కర్ణాటక కు వెళ్లకుండా  ఆపుకుంటే జహీరాబాద్ ప్రాంత సాగు …

వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇండ్లకు ప్లాస్టిక్ తాడిపత్రిని అందించిన గోపాలరావు

జులై . జనం సాక్షి గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పెంకుటిల్లు శిథిలావస్థకు రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్న మనసున్న మహారాజు ఏ …

ప్రారంభమైన వేంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ ఉత్సావాలు

 దౌల్తాబాద్ మండల కేంద్రము లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 30వ వార్షికోత్సవ ఉత్సావాలలో మొదటి రోజు లో భాగంగా   గణపతి పూజ,పుణ్యాహవచనము,వెంకటేశ్వర స్వామి వారికి …

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం..

  (జనంసాక్షి) జులై 14 : కొండపాక మండలంలోని                            …

శిథిలావస్థలో ఉన్న కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ రాజేందర్.

(జనంసాక్షి). మండల పరిధిలోని  వెల్మకన్న గ్రామంలో వరసగా వారం రోజుల నుండి వర్షాలు పడుతున్న కారణంగా కూలిపోయే దశలో ఉన్న మంగలి వెంకమ్మ , తుక్కుపురం భూషణం …

గ్రామ సేవకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో నేటి నుండి రెవిన్యూ కార్యాలయంలో విధులకు దూరం,

నారాయణఖేడ్ జులై14(జనంసాక్షి) జూలై 15  గతంలో ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ నెల 14న గ్రామ సేవకుల డివిజన్ …

సామాజిక సేవలో ముందుండే వ్యక్తి నారాయణ గుప్తా

సామాజిక సేవలో ముందుండే వ్యక్తి నారాయణ గుప్తా                  * మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  …

రానాపూర్ గ్రామంలో పంటలను పరిశీలించటం జరిగింది చుచనలు తెలిపరు.

జులై14(జనంసాక్షి) ప్రస్తుత పరిస్థితుల్లో అధిక వర్షాలు పడడం వలన పొలంలో ఆగిన నీటి ని తీసివేయాలి, వర్షాలు తగ్గి పొడి వాతావరణo  వచిన వెంటనే ఎకరాకు 25 …

బాధిత కుటుంబానికి జడ్పీటీసీ ఆర్ధిక సహాయం

ట జూలై 14 జనంసాక్షి : మండల వ్యాప్తంగా ఎవ్వరికీ ఏమైనా ఆ కుటుంబాలకు నేనున్నాననే భరోసా శివ్వంపేట జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా కల్పిస్తూ, ఆ …