మెదక్

పారిశుద్ధ్యాన్ని పరిశీలించండి

మెదక్‌, జూలై 17 : గ్రామాలలో తాగు నీటి సమస్య పారిశుద్ధ్యం గురించి సమయానుసారం చర్యలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎ. …

పథకాలు ప్రజలచెంతకు చేర్చండి

మెదక్‌, జూలై 17 : ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దరి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎన్‌. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం …

20కిలోల ఎండు గంజాయి పట్టివేత

మెదక్‌: 20 కిలోల ఎండు గంజాయిని ఈ రోజు పోలీసులు పట్టివేశారు. కంగ్టి మండలం రాజారాం తండాపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో …

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు …

రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా …

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి

– రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన వెల్లడి మెదక్‌, జూన్‌ 27 : రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొగుట, దుబ్బాక మండలాల నుంచి సిద్దిపేట పట్టణానికి …

లారీ, కారు ఢీ: నలుగురి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని …

మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ …

కారు ఢీకొని బాలుడు మృతి

కోండపాక. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి రాజీవ్‌ రహదారిపై పరిపాటి మైష్ణవరెడ్డి(8)ని కారు డీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బాలుడు చిన్నకోడూరు మండలన అల్లిపూర్‌ గ్రామానికి చెందిన …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో …