మెదక్

చట్టాలపై ప్రజలకు అవగాహన పెంపోందించుకోవాలి.

న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి సిద్దిపేట : చట్టాలపై ప్రజలు అవగాహన పెంపోందించుకోవాలని జిల్లా అరవ అదనపు న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోర్టు అవరణలో న్యాయసాక్షరతా శిభిరాన్ని ప్రారంబించి …

ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన

మెదక్‌, నవంబర్‌ 8 : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించనున్నట్టు మండల విద్యాశాఖాధికారి ఎం సాయిబాబా తెలిపారు. గురువారం తన చాంబర్‌లో  …

సంతోష్‌ మృతికి నిరసనగా తరగతులు బహిష్కరణ్‌

మెదక్‌, నవంబర్‌ 8 : తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన సంతోష్‌ పార్థివదేహాన్ని ఉరేగింపునకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీయర్‌ గ్యాస్‌ ప్రయోగించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు  …

జిల్లా యువజనోత్సవాలు నిర్వాహణ

జ్యోతిని వెలిగించిన జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సంగారెడ్డి, నవంబర్‌ 8  యువతలో వివిధ రంగాలలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ …

అపద్బంధు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

మెదక్‌, నవంబర్‌ 8  : అపద్బంధు పథకం లబ్దిదారులకు 50వేల రూపాయల చెక్కు మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పంపిణీ చేశారు. గురువారంనాడు స్థానిక తహశీల్దార కార్యాలయ …

మెదక్‌ అసైన్‌మెంటు కమిటీ 27కు వాయిదా

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు మెదక్‌, నవంబర్‌ 8 : మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గ అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా …

కేబుల్‌ వైర్లను కోసుకుపోయిన దుండగులు

కోండపాక : మండలంలోని తిప్పారం గ్రామ శివారులోని రైతులకు చెందిన అరు వ్యవసాయ బావుల విద్యుత్‌ పంపుసెట్ల కేబుల్‌ వైర్లను గుర్తుతెలియని. దుండగులు కోసుకుపోయారు. దీంతో మోటర్లు …

లారీ -బస్సు ఢీకోని పది మందికి గాయాలు

చేగుంట : మండలం వల్లూరు అటవీ ప్రాంతం వద్ద అర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకోనడంతో పదిమంది. తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్‌ డిపోకి …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చేగుంట: మెదక్‌ జిల్లా చేగుంట మండలం వల్లూరు వద్ద ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

దౌలతాబాద్‌ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్‌ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన …