వరంగల్
వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత
వరంగల్ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత
వరంగల్: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
కాకతీయ వర్శిటీలో విద్యార్థుల ఆందోళన
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు