వరంగల్

నైస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాల కంప్యూటర్‌

వరంగల్‌, జనవరి 19 (): గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు హన్మకొండలోని విద్యార్థి కంప్యూటర్స్‌ డైరెక్టర్‌ డి. …

ప్రతిభా అవార్డులకు దరఖాస్తులు

వరంగల్‌, జనవరి 19 : ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించనున్నట్లు అవోపా హన్మకొండ అధ్యక్షుడు సిహెచ్‌ రాజలింగం, ప్రధాన కార్యదర్శి పెద్ది ఆంజనేయులు తెలిపారు. ఆయన …

పల్స్‌ పోలియో కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌, జనవరి 19 : జిల్లాలో ఆదివారం చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.సాంబశివరావు తెలిపారు. ఐదేళ్ళలోపు పిల్లలు …

దూరవిద్య బీఈడీ కోర్సులు

వరంగల్‌, జనవరి 19 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రం బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులుగా ఉండి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల …

24నుంచి ఇంటర్నేషనల్‌ చెస్‌ పోటీలు

వరంగల్‌, జనవరి 19 (): వరంగల్‌ ఇంటర్నేషనల్‌ స్థాయి చెస్‌ పోటీలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు హన్మకొండలో విష్ణుప్రియ గార్డెన్‌లో జరగనున్నట్లు …

నేత్రవైద్య శాస్త్ర అకాడమీ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీలో 28వ ఆసియా – పసిఫిక్‌ నేత్ర వైద్య శాస్త్ర అకాడమీ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ …

బాలికను కిడ్నాపు చేసిన వ్యక్తిపై కేసు

కేసముద్రం,(జనంసాక్షి):మాయమాటలతో నమ్మించి 15 సంవత్సరాల బాలికను తీసుకువెళ్లిన వ్యక్తిపై కిడ్నాపు కేసు నమోదు చేసినట్లు కేసముద్రం పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై బుధవారం …

సీఎం చేతుల మీదుగా ‘మన బియ్యం’

రఘునాథపల్లి, (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బియ్యం’ పథకం కింద మొదటిసారిగా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన అబ్ధిదారులు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి …

విద్యార్థి అదృశ్యం

చిన్నఎల్లాపురం(గూడూరు),జనంసాక్షి: మండలంలోని చిన్నఎల్లాపురం శివారు బీషకోపల్‌ లైన్‌తండాకు చెందిన బానోత్‌ కృష్ణ్రానాయక్‌ కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు తండ్రి బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఐ హన్నన్‌ కథనం …

అనారోగ్యంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

మహబూబాబాద్‌ :మండలంలోని రజాల్‌ పేటలో ఎన్‌ఆర్‌ఈజీఎన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎన్‌. విమల(32) అనారోగ్యంతో మృతి చెందింది. వారంరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను మెరుగైన చికిత్స …

తాజావార్తలు