కాగ్రా జిల్లాలో భూకంపం
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
జారఖండ్: జార్ఖండ్లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్ గవర్నర్ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్: షాజాపూర్లో జీపు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.