అంతర్జాతీయం
కాగ్రా జిల్లాలో భూకంపం
కాగ్రా :హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.
జార్ఖండ్లో రాష్ట్రపతి పాలన ఉపసంహరణ
జారఖండ్: జార్ఖండ్లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్ గవర్నర్ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జీపు, లారీ ఢీ: 8మంది మృతి
మధ్యప్రదేశ్: షాజాపూర్లో జీపు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు