అంతర్జాతీయం

తెలంగాణ నోట్‌ రెడి :దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై నోట్‌ సిద్దమైందని …త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు రానుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం …

ఏడో వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై కమీషన్‌ సిఫార్సు చేయనుంది. …

రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నీ పరిశీలిస్తాం : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యలన్నింటిని కచ్చితంగా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల భాద్యులు దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంథీతో …

యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌ : అమెరికా లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ …

93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

ఇస్లామాబాద్‌ : నైరుతి పాకిస్తాన్‌ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి …

దాడులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల హతం

నైరోబీ : కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆదేశ అధ్యక్షుడు …

బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం

పాకిస్తాన్‌ : బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అవరన్‌ ప్రాంతంలో 80 మంది మృతి చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా …

ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్‌ మృతి

న్యూయార్క్‌ : గిన్నిస్‌ రికార్డుల ప్రకారం ప్రపంచంలో శతాధిక వృద్ధుల్లో పెద్దవాడైన సలుస్టియానో శాంచెజ్‌(112) శనివారం మృతిచెందారు. జపాన్‌కి చెందిన 116ఏళ్ల కిమురా మృతి తర్వాత శాంచెజ్‌ని …

జపానులో 73 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష

టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. …

ముజఫర్‌నగర్‌లో కుదుట పడుతున్న పరిస్థితి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. …