జాతీయం

ఓట్ల చోరీపై కదలిన ఈసీ

` రాహుల్‌ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్‌ సహా …

కాశ్మీర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఘటన 60కి చేరిన మృతులు

` మరో వందమందికి తీవ్ర గాయాలు ` కొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. …

అమెరికా ఒత్తిళ్లకు,పాక్‌ బెదిరింపులకు భయపడం

భారత్‌ను రక్షించేందుకు సిద్ధంగా ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’ ` ఎర్రకోట వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం ` దేశ యువత …

కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష ` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల …

ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ

` బారికేడ్లు ఎక్కిన ఎంపీలు ` అడ్డుకుని బస్సుల్లో తరలించిన పోలీసులు ` స్పష్టమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ ` బిహార్‌ వ్యవహారం సహా …

‘మేక్‌ ఇన్‌ ఇండియా’తోనే ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం నెరవేరింది

` మన అద్భుతమైన సాంకేతికతతో పాకిస్తాన్‌ తోక ముడిచింది ` బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన బెంగుళూరు(జనంసాక్షి):పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ …

భారత్‌ అభివృద్ధిపై ట్రంప్‌ అక్కసు

` అసూయతో రగిలిపోతున్నారు ` రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సెటైర్లు …

పోస్టల్‌ సేవల్లో సర్వర్‌ ప్రాబ్లమ్స్‌

మొరాయిస్తున్న ఏపీటీ 2.0 యాప్‌ దేశవ్యాప్తంగా పదేపదే స్తంభిస్తున్న కార్యకలాపాలు డెలివరీ, ఔట్‌గోయింగ్‌లకు నిత్యం ఇబ్బందులే.. ప్రైవేటు కొరియర్లవైపు మొగ్గుచూపుతున్న వినియోగదారులు నత్తనడకన సాంకేతిక సమస్యల పరిష్కారం …

పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం

` రమేశ్‌ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం ` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు ` ఆది శ్రీనివాస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం హైదరాబాద్‌,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి …

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా …