Main

దళిత ఉద్దరణపై చర్చకు సిద్దమే

ఈటెలకు ఎమ్మెల్యే సంపత్‌ సవాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ …

బ‌తుకమ్మ ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈ నెల 20  నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్పీ …

రైతు సమితులపై కాంగ్రెస్‌ ఆందోళన

11న నియోజకవర్గాల్లో ధర్నాలు: ఉత్తమ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరనసగా రాష్ట్రవ్యాప్తం ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న …

వేర్వేరు కారణాలతో ఇద్దరు రైతుల మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు. అప్పుల బాధతో ఒక రైతు బలవన్మరణం చెందగా మరో రైతు విద్యుదాఘతానికి గురై మరణించాడు. …

కేంద్రంలో ఏదీ తెలంగాణ వాయిస్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒకరిని కూడా తొలగించి విస్తరణలో తెలంగాణకు స్థానం లేకుండా చేయడంతో ఇప్పుడు పార్టీ పరంగా ముందుకు వెళ్లడంలో ఇక ఇబ్బందులు తప్పవని …

నేడు గణెళిశ్‌ నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధింపు నేడు ప్రభుత్వ సెలవు హైదరాబాద్‌,సెప్టెంబర్‌4జ‌నంసాక్షి ఈనెల 5న మంగళవారం నిర్వహించే గణెళిష్‌ నిమజ్జనం సందర్బంగా పోలీసు అధికారులు …

ఇంటింటికీ ఇంటర్‌నెట్‌తో విప్లవం

– సకాలంలో మిషన్‌ భగీరథ పూర్తిచేస్తాం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి):అర్భన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతోపాటు టిఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయానికి ఐటి మరియు మున్సిపల్‌ శాఖల …

రూ. 20 కోట్లతో 25 నిమజ్జన కొలనుల నిర్మాణం

చెరువుల పరిరక్షణలో బల్దియా మరో ప్రయోగం హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో చెరువులు మరింతగా కాలుష్యం కాకుండా జీహెచ్‌ఎంసీ నగరంలో 25 వినాయక నిమజ్జన కొలనులను …

బక్రీద్‌ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బక్రీద్‌ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. నేడు బక్రీద్‌ కారణంగా విూరాలం టాంక్‌ ఈద్గా, బాలంరాయ్‌ ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గాల …

కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో వైద్య సేవలకు ఆమోదం: మంత్రి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో 15 రోజుల్లో గైనిక్‌ సేవలు ప్రారంభించ నున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆస్పత్రులను బలోపేతం/- చేయడంద్వారా పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తసీఉకుని …