Main

భూసర్వేపై నేడు అవగాహన సదస్సు

  పోచారం సమక్షంలో అధికారులకు సూచనలు హైదరాబాద్‌,ఆగస్ట్‌30: భూ సర్వేపై అధికారులకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు 31 గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా, …

భూసర్వే ఆపండి

– జీవో 39 రద్దు చేయండి – భట్టి హైదరాబాద్‌,ఆగష్టు 29(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 39 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని టీపీసీసీ …

డ్రింకిింగ్‌వాటర్‌ ఆఫ్‌ తెలంగాణ మన స్వప్నం

– హైదరాబాద్‌కు సింగూరు జలాలు – సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఆగష్టు 291.డ్రింకిింగ్‌వాటర్‌ ఆఫ్‌ తెలంగాణ మన స్వప్నం – హైదరాబాద్‌కు సింగూరు జలాలు – …

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

  మృతుల్లో ఓ మహిళ..ఓ స్టూడెంట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇందులో ఓ మహిళ,యువకుడు ఉన్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని …

ఎప్పటికైనా సింధుస్వర్ణం సాధిస్తుందన్న గోపీచంద్‌

శంషాబాద్‌ విమానాశ్రయంలో టీమ్‌కు ఘనస్వాగతం స్వర్ణ లక్ష్యాన్ని విడిచి పెట్టేది లేదన్న సింధు హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ప్రపంచ ఛాంపియన్స్‌షిప్‌ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఆమె కోచ్‌ …

లాభాల బాటలోకి టీఎస్ ఆర్టీసి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ పనితీరుపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇపుడిపుడే టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలియజేశారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ …

వినాయక నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

  వినాయక ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనం ఊరేగింపులకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల …

కూకట్‌పల్లి లో దారుణం

నారాయణ కాలేజి హాస్టల్‌లో  ఇంటర్‌  విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య   హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. కాలేజి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ …

నాలాల కబ్జాపై జీహెచ్ఏంసీ చ‌ర్య‌లు

మూడు రోజులుగా  కురుస్తున్న వానలకు  మియాపూర్, మదీన గూడ,  దీప్తీ  శ్రీనగర్ నీటిలో మునిగాయి. నాలాల  మీద  అక్రమ నిర్మాణాలతోనే  ఈ పరిస్థితి ఏర్పడిందని  స్థానికులు  చెప్తున్నారు. …