Main

కంటోన్మెంట్‌లో గుడిసెలకు నిప్పు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.అయితే ఎలాంటి ప్రాణనస్టం జరగలేదని అధికారులు తెలిపారు. మడ్‌ ఫోర్డ్‌ లోని ఓ గుడిసె లో వంట చేస్తుండగా హఠాత్తుగా మంటలు …

డబుల్‌ బెడ్‌రూంలు ప్రతిష్టాత్మకం

-నగరంలో లక్ష బెడ్‌రూంలు – ఖర్చుకు వెనుకాడం – మాట తప్పం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,,ఆగష్టు 31,(జనంసాక్షి): పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో.. ఖర్చుకు వెనకాడకుండా …

సమగ్ర భూసర్వే విప్లవాత్మక నిర్ణయం

  ఇది దేశానికే ఆదర్శం కాబోతున్నది విమర్శల బదులు సూచనలు చేసే ధైర్యం కావాలి ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,ఆగస్ట్‌31): రైతు సమన్వయ కమిటీలు,భూసర్వే అన్నవి …

స్వైన్‌ ఫ్లూతో వ్యక్తి మృతి

హైదరాబాద్‌,ఆగస్టు30: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా స్వైన్‌ ఫ్లూ తో గాంధీ ఆస్పత్రిలో చిలకలగూడకు …

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం – సీపీ మహేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు30 : గణెళిష్‌ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. 24 వేల …

అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్టు30 : దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఏడుగురు సభ్యులను అప్జల్‌గంజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. …

సీఎం కేసీఆర్‌ ని కలిసిన సింధు

  హైదరాబాద్‌,ఆగస్టు30: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో సింధు మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. బుధవారం సీఎం కేసీఆర్‌ ను పీవీ సింధు కలిశారు. …

తాగునీటిని పొదుపుగా వాడాలి

సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన తలసాని హైదరాబాద్‌,ఆగస్టు30 : నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని పొదుపుగా తాగు నీటిని వినియోగించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని …

మట్టితో రోడ్డు నిర్మాణంపై స్థానికుల నిరసన

  హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : నగరంలోని రహదారులకు మహర్దశ పట్టించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నింటే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనబడుతోంది. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను …

నంద్యాలలో డబ్బుతో గెలిచారు

      వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్‌తో వెళతామనడం సిగ్గుచేటు: వైకాపా హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : నంద్యాల ఉప ఎన్నికలో డబ్బులు వెదజల్లడం వల్ల్నే టిడిపికి గెలుపు …